+91 95819 05907

కాంగ్రెస్ MLC అభ్యర్థి తీన్మార్ మల్లన్న పర్యటనను జయప్రదం చేయండి…

ఈనెల 21న కొత్తగూడెంలో జరగబోయే…

కాంగ్రెస్ MLC అభ్యర్థి తీన్మార్ మల్లన్న పర్యటనను జయప్రదం చేయండి…

కాంగ్రెస్ పార్టీ పాల్వంచ
మండల అధ్యక్షులు:గద్దల రమేష్

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి పాల్వంచ మే 20:

వరంగల్ – ఖమ్మం – నల్లగొండ గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్,CPI,CPM,TJS ప్రతిపక్షాలు బలపరుస్తున్న కాంగ్రెస్ MLC అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఈ నెల 21 తేదీన కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారని, ఈ పర్యటనను జయప్రదం చేయాలని పాల్వంచ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ గద్దల రమేష్ కోరారు.
ఈ సందర్భంగా గద్దల రమేష్ మాట్లాడుతూ,మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్ లో మల్లన్న తోపాటు మిత్రపక్షాల నాయకులు పట్టభద్రులతో సభ ఏర్పాటు చేయనున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య,సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా లు పాల్గొనున్నారని ఆయన తెలిపారు. నియోజకవర్గానికి చెందిన గ్రాడ్యుయేట్ ఓటర్లు,మిత్రపక్షాల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి – మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున లేఖ విడుదల నేటి గదర్

Read More »

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

 Don't Miss this News !