+91 95819 05907

వాహన దారులకు తీవ్ర ఇక్కట్లు. ప్రధాన రహదారిపై వాటినిఅడ్డంగా అపుతున్నారు.

★ ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులు

★ పోలీసు శాఖ దృష్టి సారించాలి

నేటి గద్ధర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి,మణుగూరు: బొగ్గు టిప్పర్ల నిర్వాహకం మూలంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నేటి గద్దర్ న్యూస్. పినపాక, మణుగూరు మండలాల సరిహద్దు మండలాలలో BTPS థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు . ఈ కేంద్రానికి మణుగూరు బొగ్గు గనుల నుండి రోడ్డు మార్గాన టిప్పర్ల ద్వారా బొగ్గును తరలించడం జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా…. మాకు అడ్డు ఎవరూ లేరు అనే చందంగా ఇస్టారీతిన…. బి టి పి ఎస్ ప్రధాన గేటు సమీపంగా ప్రధాన రహదారిపై బొగ్గు లోడు టిప్పర్లను నిలుపుతున్నారు. దీనితో ట్రాఫిక్ జామ్ కావడంతోపాటు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ నియమావళిని ఉల్లంఘిస్తున్న బొగ్గు టిప్పర్లపై పోలీస్ శాఖ కొరడా జులుపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బొగ్గు టిప్పర్ల మూలంగా గత కొన్ని సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న టిప్పర్ డ్రైవర్ల లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఇకనైనా బీటీపీఎస్ యాజమాన్యం, పోలీస్ శాఖ ,RTA అధికారులు దృష్టి సారించి… బొగ్గు టిప్పర్ల ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన కాల్వల రాజు (36) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి వృత్తిరీత్యా మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ పనిచేస్తుంటాడు.తను శుక్రవారం

Read More »

 Don't Miss this News !