+91 95819 05907

వాహన దారులకు తీవ్ర ఇక్కట్లు. ప్రధాన రహదారిపై వాటినిఅడ్డంగా అపుతున్నారు.

★ ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులు

★ పోలీసు శాఖ దృష్టి సారించాలి

నేటి గద్ధర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి,మణుగూరు: బొగ్గు టిప్పర్ల నిర్వాహకం మూలంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నేటి గద్దర్ న్యూస్. పినపాక, మణుగూరు మండలాల సరిహద్దు మండలాలలో BTPS థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు . ఈ కేంద్రానికి మణుగూరు బొగ్గు గనుల నుండి రోడ్డు మార్గాన టిప్పర్ల ద్వారా బొగ్గును తరలించడం జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా…. మాకు అడ్డు ఎవరూ లేరు అనే చందంగా ఇస్టారీతిన…. బి టి పి ఎస్ ప్రధాన గేటు సమీపంగా ప్రధాన రహదారిపై బొగ్గు లోడు టిప్పర్లను నిలుపుతున్నారు. దీనితో ట్రాఫిక్ జామ్ కావడంతోపాటు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ నియమావళిని ఉల్లంఘిస్తున్న బొగ్గు టిప్పర్లపై పోలీస్ శాఖ కొరడా జులుపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బొగ్గు టిప్పర్ల మూలంగా గత కొన్ని సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న టిప్పర్ డ్రైవర్ల లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఇకనైనా బీటీపీఎస్ యాజమాన్యం, పోలీస్ శాఖ ,RTA అధికారులు దృష్టి సారించి… బొగ్గు టిప్పర్ల ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !