+91 95819 05907

తీవ్రం కానున్న త్రాగునీటి కష్టాలు? సమ్మె బాటలో మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మికులు

మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు సిద్ధం…

తాగునీటి సరఫరా ఆగితే ప్రజలకు కష్టాలేనా..?

మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలి…

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 22:

మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.మిషన్ భగీరథ రథం గుట్ట దగ్గర పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్ ఉండడంతో కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం వేతనాలు లేక కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ గత పది సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని వారికి సకాలంలో వేతనాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన మండిపడ్డారు. వేతనాలు సకాలంలో ఇవ్వకపోతే సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నీటి సరఫరాను ఆపేస్తూ సమ్మె నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.లేని పక్షంలో సంఘం ఆధ్వర్యంలో కార్మికులందరిని ఐక్యత పర్చి ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సిఐటియు నాయకులు పాయం నాగరాజు,సతీష్,ప్రభాకర్,
విష్ణు,సైదులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !