+91 95819 05907

తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన భద్రాచలం ఆర్డివో.

◆ప్రజావాణి,ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి
నేటి గద్దర్ కరకగూడెం:
కరకగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డు లను పరిశీలించిన భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు సందర్భంగా ధరణి వెబ్సైటును స్లాట్ బుకింగ్ విధానాన్ని దగ్గరుండి పరిశీలించి తహశీల్దారు నాగప్రసాద్ కు తగు సూచనలు చేశారు. మాట్లాడుతూ మండలంలో ఉన్న ధరణి, ప్రజావాణి, కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో నిర్లక్ష్యం వహిచ వద్దని త్వరగా పూర్తి చేయాలని తహశీల్దారు కి ఆదేశించారు. మండలంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చూపాలని ఆయన అన్నారు.తహశీల్దారు కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కల్పించకుండా వారి సమస్యలను పరిష్కరించాలని, ధరణి సమస్యలు ఏవి కూడా పెండింగ్ లో ఉంచవద్దని ఆయన అన్నారు. 27వ తారీకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల సిద్ధం చేయాలని ఆయన కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని అన్నారు. విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు నాగప్రసాద్, డిప్యూటీ తహశీల్దారు సంధ్య, ఆర్ఐలు రాజు ,హుస్సేన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

 Don't Miss this News !