+91 95819 05907

తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన భద్రాచలం ఆర్డివో.

◆ప్రజావాణి,ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి
నేటి గద్దర్ కరకగూడెం:
కరకగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డు లను పరిశీలించిన భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు సందర్భంగా ధరణి వెబ్సైటును స్లాట్ బుకింగ్ విధానాన్ని దగ్గరుండి పరిశీలించి తహశీల్దారు నాగప్రసాద్ కు తగు సూచనలు చేశారు. మాట్లాడుతూ మండలంలో ఉన్న ధరణి, ప్రజావాణి, కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో నిర్లక్ష్యం వహిచ వద్దని త్వరగా పూర్తి చేయాలని తహశీల్దారు కి ఆదేశించారు. మండలంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చూపాలని ఆయన అన్నారు.తహశీల్దారు కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కల్పించకుండా వారి సమస్యలను పరిష్కరించాలని, ధరణి సమస్యలు ఏవి కూడా పెండింగ్ లో ఉంచవద్దని ఆయన అన్నారు. 27వ తారీకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల సిద్ధం చేయాలని ఆయన కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని అన్నారు. విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు నాగప్రసాద్, డిప్యూటీ తహశీల్దారు సంధ్య, ఆర్ఐలు రాజు ,హుస్సేన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !