+91 95819 05907

తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన భద్రాచలం ఆర్డివో.

◆ప్రజావాణి,ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి
నేటి గద్దర్ కరకగూడెం:
కరకగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డు లను పరిశీలించిన భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు సందర్భంగా ధరణి వెబ్సైటును స్లాట్ బుకింగ్ విధానాన్ని దగ్గరుండి పరిశీలించి తహశీల్దారు నాగప్రసాద్ కు తగు సూచనలు చేశారు. మాట్లాడుతూ మండలంలో ఉన్న ధరణి, ప్రజావాణి, కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో నిర్లక్ష్యం వహిచ వద్దని త్వరగా పూర్తి చేయాలని తహశీల్దారు కి ఆదేశించారు. మండలంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చూపాలని ఆయన అన్నారు.తహశీల్దారు కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కల్పించకుండా వారి సమస్యలను పరిష్కరించాలని, ధరణి సమస్యలు ఏవి కూడా పెండింగ్ లో ఉంచవద్దని ఆయన అన్నారు. 27వ తారీకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల సిద్ధం చేయాలని ఆయన కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని అన్నారు. విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు నాగప్రసాద్, డిప్యూటీ తహశీల్దారు సంధ్య, ఆర్ఐలు రాజు ,హుస్సేన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !