+91 95819 05907

గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలలంటే అధికారులకు ఎందుకు అంత ప్రేమ? చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?

★ఈ విద్యాసంవత్సరంలో అయిన గుర్తింపు లేని ప్రవేటు పాఠశాలలపై చర్యలు ఉండేనా.
★గుర్తింపు లేనటువంటి ప్రైవేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలి
★పేద ప్రజలందరూ ప్రైవేట్ స్కూళ్లకు బానిసలు అవుతున్నారు
నేటి గద్దర్ కరకగూడెం:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గుర్తింపు లేనటువంటి ప్రైవేటు పాఠశాల పైన ఈ విద్యాసంవత్సరంలో అయిన అధికారులు చర్యలు ఉండెనా అని నేతకని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి దుర్గం.ప్రేమ్ కుమార్ అన్నారు.ఈ సందర్బంగా అయన విలేకర్లతో మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కనీసం ఎలాంటి సౌకర్యాలు లేకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా పాఠశాలలు నడుపుతూ ధనార్జనయ ధీయంగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నటువంటి ప్రైవేట్ పాఠశాల పైన ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు అన్నారు.అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏ ఒక్క ప్రైవేటు పాఠశాలలకు కనీస సౌకర్యాలు లేవని అన్నారు. కనీసం పాఠశాల చుట్టూ అగ్నిమాపక యంత్రం తిరగడానికి స్థలం లేదన్నారు అదేవిధంగా పాఠశాలకు ఆడతలం లేదు జీవో నెంబర్ ఎంఎస్1 ప్రకారం ఏ ఒక్క పాఠశాల నియమ నిబంధనలు పాటించడం లేదని అన్నారు.ఇలాంటి పాఠశాల పైన ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటి పాఠశాలలను అన్నారు.అదేవిధంగా పుస్తకాలు మరియు టై బెల్టు అమ్మినట్లయితే అట్టి పాఠశాలల యొక్క గుర్తింపును రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమాలను నియమ నిబంధనలు ఇచ్చిందన్నారు. పాటించిన పక్షంలో మా నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అట్టి పాఠశాలల గుర్తింపు రద్దు అయ్యే వరకు కార్యక్రమం చేపడతామని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జిమ్మిడి ప్రకాష్, జనగం సాంబశివరావు, రాజం రాకేష్, ధర్మయ్య, మరియు జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !