+91 95819 05907

బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్

నేటి గదర్ న్యూస్, మే 28 :

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నా లజీస్ (బాసర ట్రిపుల్ ఐటీ)లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆదేండ్ల ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూన్ 1నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నదని ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వెంకటర మణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.పీహెచ్, సీఏపీ. ఎస్సీసీ, స్పో ర్బ్ తదితర స్పెషల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు ప్రింట్స్ ను పోస్టుద్వారావంపేందుకు జూన్ 29 వరకు గడువు ఉందని చెప్పారు. జులై 3న ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్టును రిలీజ్ చేస్తామని వెల్లడించారు. సెలెక్ట్ అయిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 8,9,10వ తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిరుడు మాదిరిగానే ఈసారి కూడా 1500 సీట్లను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.450, గ్లోబల్ సీట్లకు ఇతర రాష్ట్రా లకు చెందిన విద్యార్థులకు రూ. 1500 ఉంటుందని పేర్కొన్నారు. ఎస్ఆరఐ. ఇంటర్నేషనల్ కోటాలో దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు వంద డాలర్ల ఫీజు ఉంటుందని స్పష్టం చేశారు. టెన్త్ జీపీఏ ఆధారంగానే సీట్లు పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగానే విద్యార్థు లకు సీట్లను అలాట్ చేయనున్నామని వెంకటరమణ చెప్పారు. ఆర్టికల్ 371 డి ప్రకారం ఈ విద్యాసంవత్స రం కూడా 85% సీట్లు లోకల్ కింద తెలంగాణకు కేటాయించామని, మిగిలిన 15% సీట్లకు ఓపెన్ కేటగిరీలో తెలంగాణ, ఏపీ విద్యార్థులు పోటీ పడొచ్చని తెలిపారు. నాన్ రెసిడెన్షియల్ సర్కారు విద్యాసంస్థల్లో చదివిన స్టూడెంట్లకు జీపీఏతో పాటు అదనంగా 0.4 స్కోర్ను యాడ్ చేస్తామని వెల్లడించారు. ఒకే రకమైన గ్రేడ్ వస్తే.. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టుల్లోని గ్రేమ్లను ప్రామాణికంగా తీసుకొని సీట్లను అలాట్ చేస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు admissions@ rgukt.ac.in. https://www.rgukt.ac.in అధి కారిక వెబ్ సైట్ ను సంపదించాలని వీసీ వెంకటరమణ సూచించారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు

తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు

Read More »

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు ఆరోపించిన ప్రతిపక్షాలు ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా

Read More »

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన కేజీబీవీ విద్యార్థిని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్

Read More »

హానర్ ఏఐ (AI) ఫీచర్‌ అద్భుతం..

స్మార్ట్‌ఫోన్ రంగంలో హానర్ సంస్థ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రోబోటిక్ కెమెరా ఫోన్‌ను పరిచయం చేస్తూ, అతిచిన్న గింబల్‌పై 360 డిగ్రీలు తిరిగే 200MP కెమెరాను అమర్చింది. ఇది ఏఐ (AI) ఫీచర్‌తో

Read More »

 Don't Miss this News !