+91 95819 05907

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్, పోలీసుల సంయుక్త దాడి

★700 లీటర్ల బెల్లం పానకం,5 లీటర్ల నాటు సారా స్వాధీనం

★ సారకాస్తున్న మహిళ ,

◆ బెల్లం, పట్టిక సమకూర్చిన మహిళపై కూడా కేసు నమో
★ సారాయి తయారీకి వినియోగించే బెల్లం, పట్టిక నమ్మిన బైండోవర్ కేసులు నమోదు చేస్తాం

నేటి గద్ధర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి(పినపాక): పినపాక మండలం దుగునపల్లి గ్రామంలో మంగళవారం గుడుంబా స్థావరాల పై ఏడూళ్ల బయ్యారం పోలీసులు, మణుగూరు ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు . సంఘటనా స్థలంలో నాటు సారా కాస్తున్న మాలోత్ బుజ్జి అనే మహిళ నుండి 5 లీటర్ల నాటు సారాను వారు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను విచారించగా పోలిశెట్టి నాగమణి అనే మహిళ నుండి బెల్లం పట్టిక, సారాయి తయారీకి వినియోగించే వెళ్ళు కొనుగోలు చేసినట్లు తెలపడంతో … నాగమణి మీద సైతం కేసు నమోదు చేశారు. అక్రమంగా నాటు సారాయికి వినియోగించే బెల్లం , పట్టికను ఎవరు విక్రయించిన బైండవర్ కేసులు నమోదు చేస్తామని ఆయా శాఖల అధికారులు సీరియస్ గా హెచ్చరించారు. అనంతరం దుగినేపల్లిగ్రామంలో ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో నాటుసార త్రాగడం మూలంగా కలిగి అనారోగ్య సమస్యలను వివరించారు. నాటు సారా కాస్తే కఠిన చర్యలు తప్పవని ఆయా శాఖల అధికారులు గుడుంబా తయారీదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం పోలీసులు, మణుగూరు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు.. వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి

Read More »

రైతుల భూములను భరోసా కల్పించే చట్టం భూ భారతి చట్టం… జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ

నేటి గద్దర్ న్యూస్,చింతకాని ప్రతినిధి, రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు. *గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ చింతకాని మండలం నాగులవంచ

Read More »

నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై..ఆశీర్వదించిన జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు& ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు.మడుపల్లి భాస్కర్.

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, ఈరోజు ఖమ్మం పట్టణంలోని R R R. ఫంక్షన్ హాల్ నందు …చింతకాని చెన్నకేశవ స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ *దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మేనకోడలు వేమూరి

Read More »

కాశ్మీర్ లో జరిగిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ, నిరసన

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో మల్కరం వెళ్లే జంక్షన్ (రవి మెడికల్స్) ఎదురుగా మేము సైతం ఫౌండేషన్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన

Read More »

చలో వరంగల్, సైకిల్ పై ప్రచార యాత్ర నిర్వహించిన బిఆర్ఎస్ కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: ఈనెల 27 న వరంగల్ లో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ, ను జయప్రదం చేయాలని కోరుతూ సైకిల్ యాత్ర ప్రారంభించిన భద్రాద్రి

Read More »

ఈనెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుంది

. గజ్వేల్ మండల్ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి చిట్యాల ఎల్లం. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 24. వరంగల్ లో ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే రజోత్సవ

Read More »

 Don't Miss this News !