నేటి గద్దర్ న్యూస్ ,జూలూరుపాడు:
మండల సొసైటీ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పునస్కరించుకొని జాతీయ జెండాను ఎగరవేసి అమరులకు నివాళులర్పించిన జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకట్ రెడ్డి
ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది రమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నున్న రంగారావు,యల్లంకి చిన్న నాగేశ్వరావు,నర్వనేని పుల్లారావు,మాసినేని సత్యం, యల్లంకి పుల్లయ్య,మర్రి నరసింహారావు,మరియు సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 64









