+91 95819 05907

బీ.ఆర్. ఎస్ తోనే పేద, బడుగుబలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది: పగడాల

★రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ

నేటి గద్ధర్ న్యూస్ , పినపాక :

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడి పది సంవత్సరాలు అయిన సందర్భంగా BRS పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పినపాక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్డు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
BRS పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పేద, బడుగుబలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యుత్‌ ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు, ఐటీ రంగం అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి చెందాయన్నారు. తెలంగాణ వనరులు కాపాడుకుంటూ తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం కోసం BRS పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలకు అండగా ఉంటామన్నారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ సీనియర్ నాయకులు ముక్కు వెంకటేశ్వరెడ్డి, కొండేరు రాము, పోలిశెట్టి సత్తిబాబు, బత్తుల వెంకటరెడ్డి, షేక్‌ జాంగీర్‌, ముక్కు నాసర్‌ రెడ్డి, బూర సురేష్, వడియాల బుచ్చిబాబు, కంది సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !