+91 95819 05907

రాష్ట్ర స్థాయిలో పాలి సెట్ లో సత్తా చాటిన ఎక్సెలెంట్ విద్యార్థులు

★ పాలిటెక్నిక్ టెక్నిక్ ప్రవేశ పరీక్ష లో ప్రతిభ చాటిన ఎక్సెలెంట్ బాషా హై స్కూల్ విద్యార్థులు సుశాంత్, రాంచరణ్

★ రాష్ట్ర స్థాయిలో ఎంట్రన్స్ పరీక్ష లో స్టేట్ ఐదవ ర్యాంక్ సాధించిన ఎక్సెలెంట్ విద్యార్థి సుశాంత్

★ రాష్ట్ర స్థాయిలో 5వ,722 వ ర్యాంకులను సొంతం చేసుకున్న ఎక్సెలెంట్ ఇద్దరు విద్యార్థులు

నేటి గద్ధర్ న్యూస్ ,పినపాక,( జూన్ 3),

విద్యార్థుల ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న పాలిసెట్ 2024
జూన్ 3న ఫలితాలు విడుదలయ్యాయి.. జూన్ 3న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశ ఫలితాలు అధికారులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు.
పినపాక మండలం లో గల ఎక్సెలెంట్ బాషా హై స్కూల్ విద్యార్థి ఉప్పాక గ్రామానికి చెందిన సుశాంత్, రాజుపేట గ్రామానికి చెందిన మరొక విద్యార్థి ఎన్ రాంచరణ్ రాష్ట్ర స్థాయిలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష లో ప్రతిభ చాటి ఐదవ ర్యాంక్ అంతే కాకుండా రాష్ట్ర స్థాయిలో మరొక విద్యార్థి 772 ర్యాంక్ సాధించారు.ఈ సందర్బంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో వరుసగాఎక్సెలెంట్ బాషా హై స్కూల్ ఎన్నో విజయాలు సొంతం చేసుకుంటున్నది అని, ఎక్సెలెంట్ బాషా హై స్కూల్ విద్యార్థులకు కాన్సెప్ట్ ఆధారంగా పాఠాలు బోదిస్తారని డైరెక్టర్ బండారు నరేంద్ర, ప్రిన్సిపాల్ సురేష్ సంయుక్త ప్రకటన లో తెలిపారు.ఈ సందర్బంగా ఎక్సెలెంట్ బాషా హై స్కూల్ యాజమాన్యం విద్యార్థులను సత్కరించారు.. ఈ సందర్బంగా విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషం గా ఉందని, ఇందుకు గాను నాకు సహకరించిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని వారు తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఎక్సెలెంట్ గ్రూప్ అఫ్ స్కూల్స్ చైర్మన్ ఎండీ యూసఫ్ షరీఫ్, కరస్పాండెంట్ ఎండీ ఖాదర్, డైరెక్టర్స్ ఎండీ యాకుబ్ షరీఫ్, ముక్కు నర్సారెడ్డి, బండారు నరేంద్ర ప్రిన్సిపాల్ సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !