+91 95819 05907

తెలంగాణ లోకసభ ఎన్నికలు:పోటా పోటీగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

★పోటా పోటీగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్,

నేటి గద్దర్ వెబ్ డెస్క్
తెలంగాణ లోకసభ ఎన్నికలు పూర్తియి లెక్కలు ముగుస్తున్న వేళ్ళ, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. ఇక పదేళ్లు తెలంగాణను పాలించిన బి ఆర్ స్ పథలేకపోవటం గమనర్హం. అయితే 17 లోకసభ స్థానాలు ఉన్న తెలంగాణలో లెక్కలు ఇప్పటి వరకు చూస్తే పార్టీ పరంగా మెజారిటీ ఉన్న స్థానాలు, కరీంనగర్ – బండి సంజయ్, మల్కజిగిరి -ఈటెల రాజేందర్, ఛావెల్లా -కొండా విశవేశ్వరరెడ్డి, మహబూబానగర్ – డి కే అరుణ, నిజామాబాద్ -ధర్మాపూరి అరవింద్, ఆదిలాబాద్ -గోడం నగేష్, బీజేపీ తరుపున ఆదిక్యంలో ఉన్నారు, అలాగే మహాబాద్ – బాలరాంనాయక్, ఖమ్మం – రఘురామిరెడ్డి, పెద్దపల్లి -గడ్డం వంశీకృష్ణ, జాహిరాభద్ -సురేష్, నల్గొండ – రఘువిరారెడ్డి, వరంగల్ -కడియం కావ్య, భువనగిరి -కిరణ్ కుమార్ రెడ్డి, నగర్కర్నూల్ – మల్లు రవి కాంగ్రెస్ తరుపున ఆదిక్యంలో ఉన్నారు. ఎం ఐ ఎం తరుపున హైద్రాబాద్ లో మళ్ళీ అసదుద్ధిన్ ఓవైసి అధిక్యంలో ఉన్నారు.బి ర్ స్ ఇంకా తన ఖాతా తెరవలేదు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !