+91 95819 05907

తెలంగాణ లోకసభ ఎన్నికలు:పోటా పోటీగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

★పోటా పోటీగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్,

నేటి గద్దర్ వెబ్ డెస్క్
తెలంగాణ లోకసభ ఎన్నికలు పూర్తియి లెక్కలు ముగుస్తున్న వేళ్ళ, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. ఇక పదేళ్లు తెలంగాణను పాలించిన బి ఆర్ స్ పథలేకపోవటం గమనర్హం. అయితే 17 లోకసభ స్థానాలు ఉన్న తెలంగాణలో లెక్కలు ఇప్పటి వరకు చూస్తే పార్టీ పరంగా మెజారిటీ ఉన్న స్థానాలు, కరీంనగర్ – బండి సంజయ్, మల్కజిగిరి -ఈటెల రాజేందర్, ఛావెల్లా -కొండా విశవేశ్వరరెడ్డి, మహబూబానగర్ – డి కే అరుణ, నిజామాబాద్ -ధర్మాపూరి అరవింద్, ఆదిలాబాద్ -గోడం నగేష్, బీజేపీ తరుపున ఆదిక్యంలో ఉన్నారు, అలాగే మహాబాద్ – బాలరాంనాయక్, ఖమ్మం – రఘురామిరెడ్డి, పెద్దపల్లి -గడ్డం వంశీకృష్ణ, జాహిరాభద్ -సురేష్, నల్గొండ – రఘువిరారెడ్డి, వరంగల్ -కడియం కావ్య, భువనగిరి -కిరణ్ కుమార్ రెడ్డి, నగర్కర్నూల్ – మల్లు రవి కాంగ్రెస్ తరుపున ఆదిక్యంలో ఉన్నారు. ఎం ఐ ఎం తరుపున హైద్రాబాద్ లో మళ్ళీ అసదుద్ధిన్ ఓవైసి అధిక్యంలో ఉన్నారు.బి ర్ స్ ఇంకా తన ఖాతా తెరవలేదు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

 Don't Miss this News !