+91 95819 05907

బాబు…కూల్చిన గుడిసెల మళ్ళీ, మళ్ళీ కూల్చిన అధికారులు

◆మండల కేంద్రంలో వలసవాదులు అక్రమ కట్టడాలు కనిపించలేదా

నేటి గద్దర్ న్యూస్ హుకుంపేట మండల కేంద్రంలో కొర్లాబు కోటి బాబు అనే గిరిజనుడు చాలా కాలం నుంచి టీచర్స్ కోటర్స్ ఎదుట చిన్న షెడ్డు వేసుకుని జీవనం సాగించేవారు. ఆ షెడ్డు పాడవడంతో అదే చోట కొత్తగా నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణాన్ని అక్రమ నిర్మాణం అని స్థానిక రెవెన్యూ అధికారులు ఆ నిర్మాణాన్ని నిలిపివేసి అక్కడ ఉన్న రేకులను తాల్పానులను పట్టుకు వెళ్ళిపోయారు. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఆర్ఎంబి స్థలం అయినప్పటికీ తాత్కాలికంగా షాపుల నిర్మాణం చేసి అక్కడ వ్యాపారం చేసుకుని జీవన ఉపాధిని స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నాలు రెవిన్యూ అధికారులు నిలిపివేయడంతో ఆ చిన్న కుటుంబం రోడ్డు పాలయ్యింది. హుకుంపేట మండల కేంద్రంలో గిరిజనేతరాలు అక్రమంగా ప్రభుత్వ స్థలంలో ఎద్దేచ్ఛగా బహుళ అంతస్తులు షాపుల నిర్మాణాలు కడుతుంటే గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు రెవిన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసిన ఏనాడూ గిరిజనేత్రుల ఇండ్లను షాపులను కూల్చిన సందర్భాలు లేకపోయే కానీ గిరిజనులు జీవన ఉపాధి గురించి చిన్న షెడ్డు వేసుకున్న తక్షణమే తొలగిస్తారు. గిరిజన రెవిన్యూ ఉద్యోగులు గిరిజన ప్రజా ప్రతినిధులు గిరిజ నేతలకు అండగా ఉంటూ గిరిజనులకు మాత్రం అండగా ఉండలేకపోవడానికి కారణాలు ఏంటి అని స్థానిక గిరిజనులు గిరిజన సంఘాలు గిరిజన ప్రజలు ఆరోపణలు చేస్తున్నాయి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !