+91 95819 05907

బిజెపి ప్రభుత్వం వర్గీకరణ పక్రియా తక్షణమే చేపట్టాలి

మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలి…

వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేసుకొనే విధంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి…

మాదిగ జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపకులు: డా.పిడమర్తి రవి

నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి పాల్వంచ జూన్ 8:
నైనారపు నాగేశ్వరరావు ✍️

పాల్వంచ మండల పరిధిలోని శనివారం నాగారం గ్రామంలో జరిగిన జనసభకు మాదిగ జేఏసి జిల్లా అధ్యక్షులు గద్దల రమేష్ అధ్యక్షతన జరిగింది.మాదిగ జనసభలో ముఖ్య అధితిగా పాల్గొన్న రాష్ర్ట తొలి యస్సి కార్పొరేషన్ చైర్మన్,మాదిగ జేఏసి వ్యవస్థాపకులు డా. పిడమర్తి రవి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ,రాష్ట్ర జనాభా తమాషా ప్రకారం మాదిగల 12% రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్రం సర్కిలర్ జారి చేయాలని బిజేపి పార్టీని డిమాండ్ చేశారు.లేని పక్షంలో బిజేపి ఎంపి లను తెలంగాణలో తిరగనియ్యమని హెచ్చరించారు. వెంటనే కుల,గణన చేపట్టి బిసి లకు 50%,మాదిగలకు 12%,యస్టి లకు 10%, మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం పాల్వంచలో పట్టణంలో ఉన్న డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పిడమర్తి రవి పూల మాల వేసి,ఘనంగా నివాళ్ళు అర్పించినారు.ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసి జనరల్ సెక్రటరీ మోదుగు జోగారావు,ఒక్కలగడ్డ చంద్రశేఖర్ మాదిగ జేఏసి ప్రచార కార్యదర్శి సిద్దెల తిరుమలరావు, జున్ను రవి,మాదిగ జేఏసి జిల్లా ఉపాధ్యక్షులు,మాదిగ జేఏసీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ కుంపటి శివ,మాదిగ జేఏసి ఉపాధ్యక్షులు,కిన్నెర లక్ష్మణ్,మాదిగ జేఏసీ పాల్వంచ పట్టణ అధ్యక్షులు వేల్పల జోషి,మాదిగ జేఏసీ నాయకులు, రవికుమార్,సాయి,వెంకటేష్, అనిల్,ప్రవీణ్ తదితరులు
పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రభుత్వం స్వాధీనపరచుకొని ప్రభుత్వ బోర్డులు పెట్టిన భూములకు రక్షణ ఏది ?అన్నవరపు

◆సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరం కనకయ్య మణుగూరు20: సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవర పు కనకయ్య

Read More »

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

అశ్వారావుపేటలో 2.32 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 20: అశ్వారావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ. 2.32 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అశ్వరావుపేట పోలీసులు. ముగ్గురు

Read More »

ఏప్రిల్ 20, 21 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి సత్తుపల్లి, భద్రాచలం పర్యటన

*ఏప్రిల్ 20 షెడ్యూల్* 4.00pm – RJC క్రిష్ణ గారి పరామర్ష, కాలువ ఒడ్డు, ఖమ్మం 4.30pm – గట్టు కరుణ గారి కుమారుడి రిసెప్షన్ (గ్రాండ్ గాయత్రి హోటల్, వైరా రోడ్డు, ఖమ్మం)

Read More »

 Don't Miss this News !