+91 95819 05907

బిజెపి ప్రభుత్వం వర్గీకరణ పక్రియా తక్షణమే చేపట్టాలి

మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలి…

వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేసుకొనే విధంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి…

మాదిగ జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపకులు: డా.పిడమర్తి రవి

నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి పాల్వంచ జూన్ 8:
నైనారపు నాగేశ్వరరావు ✍️

పాల్వంచ మండల పరిధిలోని శనివారం నాగారం గ్రామంలో జరిగిన జనసభకు మాదిగ జేఏసి జిల్లా అధ్యక్షులు గద్దల రమేష్ అధ్యక్షతన జరిగింది.మాదిగ జనసభలో ముఖ్య అధితిగా పాల్గొన్న రాష్ర్ట తొలి యస్సి కార్పొరేషన్ చైర్మన్,మాదిగ జేఏసి వ్యవస్థాపకులు డా. పిడమర్తి రవి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ,రాష్ట్ర జనాభా తమాషా ప్రకారం మాదిగల 12% రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్రం సర్కిలర్ జారి చేయాలని బిజేపి పార్టీని డిమాండ్ చేశారు.లేని పక్షంలో బిజేపి ఎంపి లను తెలంగాణలో తిరగనియ్యమని హెచ్చరించారు. వెంటనే కుల,గణన చేపట్టి బిసి లకు 50%,మాదిగలకు 12%,యస్టి లకు 10%, మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం పాల్వంచలో పట్టణంలో ఉన్న డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పిడమర్తి రవి పూల మాల వేసి,ఘనంగా నివాళ్ళు అర్పించినారు.ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసి జనరల్ సెక్రటరీ మోదుగు జోగారావు,ఒక్కలగడ్డ చంద్రశేఖర్ మాదిగ జేఏసి ప్రచార కార్యదర్శి సిద్దెల తిరుమలరావు, జున్ను రవి,మాదిగ జేఏసి జిల్లా ఉపాధ్యక్షులు,మాదిగ జేఏసీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ కుంపటి శివ,మాదిగ జేఏసి ఉపాధ్యక్షులు,కిన్నెర లక్ష్మణ్,మాదిగ జేఏసీ పాల్వంచ పట్టణ అధ్యక్షులు వేల్పల జోషి,మాదిగ జేఏసీ నాయకులు, రవికుమార్,సాయి,వెంకటేష్, అనిల్,ప్రవీణ్ తదితరులు
పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !