+91 95819 05907

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ కి, పట్టభద్రుల mlc చింతపండు నవీన్ కుమార్ @ తీన్మార్ మల్లన్న కి చర్ల ZPTC ఇర్ప శాంత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఎంపీ పోరిక బలరాం నాయక్ గారికి ఓటు వేసిన ఓటరు మహాశయులందరికి మరియు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చింతపండు నవీన్ కుమార్@ తీన్మార్ మల్లన్న కి ఓటు వేసి గెలిపించిన గ్రాడ్యుయేట్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియజేసారు.ఎంపీ , పట్టా భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించినందుకు ఓటరు మహాశయులందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో, మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థులకాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న , పోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ చర్ల మండలంలో అహర్నిశలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క కి,మహబూబాబాద్ పార్లమెంట్ ఇంచార్జి & వ్యవసాయ, చేనేత శాఖమాత్యులు తుమ్మల నాగేశ్వరరావు కి, రెవిన్యూ శాఖమాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి, డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య కి, భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కి,టీపీసీసీ సభ్యులకు, నియోజకవర్గ సమన్వయ కర్తలకు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, మండల నాయకులకు,కార్యకర్తలకు, బూత్ కమిటీ సభ్యులకు, ఇన్చార్జిలకు ఆమె హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !