+91 95819 05907

గొర్రె కసాయి ని నమ్మింది…కసాయి కోయడం మొదలెట్టాడు:మాజీ ఎమ్మెల్యే రేగా హాట్ కామెంట్స్

★గుండాల మండలం కాచన పల్లి గ్రామంలో స్ట్రేంచ్ మొదలు పెట్టిన ఫారెస్ట్ అధికారులు
★ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో హాట్ పోస్ట్

నేటి గద్ధర్ న్యూస్,కరకగూడెం(గుండాల):గొర్రె కసాయి ని నమ్మింది…కసాయి కోయడం మొదలెట్టాడు అని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తన ఫేస్ బుక్ అకౌంట్ వేదిక గా హాట్ కామెంట్ పోస్ట్ చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాచన పల్లి గ్రామంలో ఫారెస్ట్ అధికారులు.. శనివారం పోడు భూములకు స్ట్రేంచ్ పనులు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం తో … రేగా కాంతారావు పోరాడి , ఆప్పటి సీఎం కేసీఆర్ ని ఒప్పించి… అశ్వరావుపేట నుండి ఆదిలాబాద్ వరకు పోడు భూముల కు పట్టాలు ఇప్పించారు. పోడు భూములకు సైతం స్ట్రేంచ్ కొట్టకుండా నిలుపుదల చేయించారు.కానీ ప్రభుత్వం మారడం… కాంగ్రెస్ అధికారం హస్త గతం చేసుకుంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పోడు సాగుదారులు సాగుకు సిద్ధమయ్యారు. ఫారెస్ట్ అధికారులు పోడు భూములకు స్ట్రేంచ్ పనులు మొదలుపెట్టడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాంతారావు సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ చర్చాంసనీయంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క ఎంపీ బలరాం నాయక్ పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్ల ను గెలిపించిన ఏజెన్సీ ప్రజలు , పోడు సాగుదారులకు ఏ మేరకు అండగా నిలుస్తారో చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

అశ్వారావుపేటలో 2.32 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 20: అశ్వారావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ. 2.32 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అశ్వరావుపేట పోలీసులు. ముగ్గురు

Read More »

ఏప్రిల్ 20, 21 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి సత్తుపల్లి, భద్రాచలం పర్యటన

*ఏప్రిల్ 20 షెడ్యూల్* 4.00pm – RJC క్రిష్ణ గారి పరామర్ష, కాలువ ఒడ్డు, ఖమ్మం 4.30pm – గట్టు కరుణ గారి కుమారుడి రిసెప్షన్ (గ్రాండ్ గాయత్రి హోటల్, వైరా రోడ్డు, ఖమ్మం)

Read More »

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

 Don't Miss this News !