+91 95819 05907

గొర్రె కసాయి ని నమ్మింది…కసాయి కోయడం మొదలెట్టాడు:మాజీ ఎమ్మెల్యే రేగా హాట్ కామెంట్స్

★గుండాల మండలం కాచన పల్లి గ్రామంలో స్ట్రేంచ్ మొదలు పెట్టిన ఫారెస్ట్ అధికారులు
★ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో హాట్ పోస్ట్

నేటి గద్ధర్ న్యూస్,కరకగూడెం(గుండాల):గొర్రె కసాయి ని నమ్మింది…కసాయి కోయడం మొదలెట్టాడు అని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తన ఫేస్ బుక్ అకౌంట్ వేదిక గా హాట్ కామెంట్ పోస్ట్ చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాచన పల్లి గ్రామంలో ఫారెస్ట్ అధికారులు.. శనివారం పోడు భూములకు స్ట్రేంచ్ పనులు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం తో … రేగా కాంతారావు పోరాడి , ఆప్పటి సీఎం కేసీఆర్ ని ఒప్పించి… అశ్వరావుపేట నుండి ఆదిలాబాద్ వరకు పోడు భూముల కు పట్టాలు ఇప్పించారు. పోడు భూములకు సైతం స్ట్రేంచ్ కొట్టకుండా నిలుపుదల చేయించారు.కానీ ప్రభుత్వం మారడం… కాంగ్రెస్ అధికారం హస్త గతం చేసుకుంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పోడు సాగుదారులు సాగుకు సిద్ధమయ్యారు. ఫారెస్ట్ అధికారులు పోడు భూములకు స్ట్రేంచ్ పనులు మొదలుపెట్టడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాంతారావు సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ చర్చాంసనీయంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క ఎంపీ బలరాం నాయక్ పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్ల ను గెలిపించిన ఏజెన్సీ ప్రజలు , పోడు సాగుదారులకు ఏ మేరకు అండగా నిలుస్తారో చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !