+91 95819 05907

గొర్రె కసాయి ని నమ్మింది…కసాయి కోయడం మొదలెట్టాడు:మాజీ ఎమ్మెల్యే రేగా హాట్ కామెంట్స్

★గుండాల మండలం కాచన పల్లి గ్రామంలో స్ట్రేంచ్ మొదలు పెట్టిన ఫారెస్ట్ అధికారులు
★ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో హాట్ పోస్ట్

నేటి గద్ధర్ న్యూస్,కరకగూడెం(గుండాల):గొర్రె కసాయి ని నమ్మింది…కసాయి కోయడం మొదలెట్టాడు అని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తన ఫేస్ బుక్ అకౌంట్ వేదిక గా హాట్ కామెంట్ పోస్ట్ చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాచన పల్లి గ్రామంలో ఫారెస్ట్ అధికారులు.. శనివారం పోడు భూములకు స్ట్రేంచ్ పనులు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం తో … రేగా కాంతారావు పోరాడి , ఆప్పటి సీఎం కేసీఆర్ ని ఒప్పించి… అశ్వరావుపేట నుండి ఆదిలాబాద్ వరకు పోడు భూముల కు పట్టాలు ఇప్పించారు. పోడు భూములకు సైతం స్ట్రేంచ్ కొట్టకుండా నిలుపుదల చేయించారు.కానీ ప్రభుత్వం మారడం… కాంగ్రెస్ అధికారం హస్త గతం చేసుకుంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పోడు సాగుదారులు సాగుకు సిద్ధమయ్యారు. ఫారెస్ట్ అధికారులు పోడు భూములకు స్ట్రేంచ్ పనులు మొదలుపెట్టడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాంతారావు సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ చర్చాంసనీయంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క ఎంపీ బలరాం నాయక్ పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్ల ను గెలిపించిన ఏజెన్సీ ప్రజలు , పోడు సాగుదారులకు ఏ మేరకు అండగా నిలుస్తారో చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !