+91 95819 05907

గొర్రె కసాయి ని నమ్మింది…కసాయి కోయడం మొదలెట్టాడు:మాజీ ఎమ్మెల్యే రేగా హాట్ కామెంట్స్

★గుండాల మండలం కాచన పల్లి గ్రామంలో స్ట్రేంచ్ మొదలు పెట్టిన ఫారెస్ట్ అధికారులు
★ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో హాట్ పోస్ట్

నేటి గద్ధర్ న్యూస్,కరకగూడెం(గుండాల):గొర్రె కసాయి ని నమ్మింది…కసాయి కోయడం మొదలెట్టాడు అని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తన ఫేస్ బుక్ అకౌంట్ వేదిక గా హాట్ కామెంట్ పోస్ట్ చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాచన పల్లి గ్రామంలో ఫారెస్ట్ అధికారులు.. శనివారం పోడు భూములకు స్ట్రేంచ్ పనులు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం తో … రేగా కాంతారావు పోరాడి , ఆప్పటి సీఎం కేసీఆర్ ని ఒప్పించి… అశ్వరావుపేట నుండి ఆదిలాబాద్ వరకు పోడు భూముల కు పట్టాలు ఇప్పించారు. పోడు భూములకు సైతం స్ట్రేంచ్ కొట్టకుండా నిలుపుదల చేయించారు.కానీ ప్రభుత్వం మారడం… కాంగ్రెస్ అధికారం హస్త గతం చేసుకుంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పోడు సాగుదారులు సాగుకు సిద్ధమయ్యారు. ఫారెస్ట్ అధికారులు పోడు భూములకు స్ట్రేంచ్ పనులు మొదలుపెట్టడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాంతారావు సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ చర్చాంసనీయంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క ఎంపీ బలరాం నాయక్ పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్ల ను గెలిపించిన ఏజెన్సీ ప్రజలు , పోడు సాగుదారులకు ఏ మేరకు అండగా నిలుస్తారో చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !