+91 95819 05907

ములుగు జిల్లా ఉద్యమకారుల ఫోరం సమావేశం

:

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, (జూన్ 09):

ములుగు జిల్లా కేంద్రంలో సీనియర్ ఉద్యమ కారుడు జలగం మోహన్ రావు అధ్యక్షతన “ములుగు జిల్లా ఉద్యమకారుల ఫోరం” ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు మురహరి బిక్షపతి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1. ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపరిచిన విధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు,
2. ప్రతి ఉద్యమకారునికి పెన్షన్, మిగతా సౌకర్యాలు కల్పించాలని కోరారు.

3.అదేవిధంగా ఉద్యమకారుల ను గుర్తించుటకు ప్రత్యేక కమిటీని వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

4 అలాగే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
5.రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీ లను వెంటనే నెరవేర్చాలని ” తెలంగాణ ఉద్యమ కార్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మురహరి బిక్షపతి ప్రభుత్వాని కి విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఈ సమావేశంలో జిల్లా ఉద్యమకారులు గరిగే రఘు, బైకని ఓదెలు, గడ్డమీది భాస్కర్, బత్తుల రాణి, మేడుదుల వెంకన్న, దర్శనాల సంజీవ, కడారి తిరుపతి, కొండి రమేష్, బానోతు గోపి చందు, కొండా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !