+91 95819 05907

ఆ ఇద్దరికీ కేంద్ర క్యాబినెట్ లో మంత్రి పదవులు హుళ్ళకేనా..?

ఏపీ,తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లోకి ఐదుగురు…

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి జూన్ 9:
నైనారపు నాగేశ్వరరావు ✍️

తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్లో ఐదుగురికి చోటు దక్కింది.తెలంగాణ నుంచి గెలిచిన BJP MPలు కిషన్ రెడ్డి (సికింద్రాబాద్),బండి సంజయ్ (కరీంనగర్)కు అవకాశం దక్కగా ఏపీ నుంచి TDP MPలు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం), పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు), BJP MP శ్రీనివాస వర్మ(నరసాపురం)లకు చోటు దక్కింది. అటు రాజమండ్రి నుంచి గెలిచిన BJP ఎంపీ పురందీశ్వరిని స్పీకర్ గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.తెలంగాణలో ఈటల రాజేందర్,డీకే అరుణకు కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కకపోవడం వలన పార్టీ శ్రేణుల్లో,అభిమానుల్లో కొంత అలజడి రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ కు కేంద్ర క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కకపోవడం దారుణమని బీసీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.నరేంద్ర మోడీ ఈటల రాజేందర్,డీకే అరుణ ను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకోకుండా వారికి మొండి చేయ్యే చూపారని బీసీ సామాజిక వర్గం అసహనానికి గురవుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !