+91 95819 05907

ఆ ఇద్దరికీ కేంద్ర క్యాబినెట్ లో మంత్రి పదవులు హుళ్ళకేనా..?

ఏపీ,తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లోకి ఐదుగురు…

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి జూన్ 9:
నైనారపు నాగేశ్వరరావు ✍️

తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్లో ఐదుగురికి చోటు దక్కింది.తెలంగాణ నుంచి గెలిచిన BJP MPలు కిషన్ రెడ్డి (సికింద్రాబాద్),బండి సంజయ్ (కరీంనగర్)కు అవకాశం దక్కగా ఏపీ నుంచి TDP MPలు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం), పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు), BJP MP శ్రీనివాస వర్మ(నరసాపురం)లకు చోటు దక్కింది. అటు రాజమండ్రి నుంచి గెలిచిన BJP ఎంపీ పురందీశ్వరిని స్పీకర్ గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.తెలంగాణలో ఈటల రాజేందర్,డీకే అరుణకు కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కకపోవడం వలన పార్టీ శ్రేణుల్లో,అభిమానుల్లో కొంత అలజడి రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ కు కేంద్ర క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కకపోవడం దారుణమని బీసీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.నరేంద్ర మోడీ ఈటల రాజేందర్,డీకే అరుణ ను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకోకుండా వారికి మొండి చేయ్యే చూపారని బీసీ సామాజిక వర్గం అసహనానికి గురవుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !