+91 95819 05907

ప్రశాంతంగా ముగసిన గ్రూప్ -1 పరీక్షలు

నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :

ఖమ్మం కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని ఎగ్జామ్స్ సెంటర్లలో గ్రూప్ -1 ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిసింది .ఖమ్మం కలెక్టరేట్ లోని రెసెప్షన్లో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ మరియు టీ జిస్ పి స్ సి అధికారులు దుర్గరావు, ప్రవీణ్ కుమార్లకు సీల్డ్ కవర్లను కలెక్టర్ గౌతమ్ అందించారు.మొత్తం 52 ఎగ్జామ్ సెంటర్లలో 18403 మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్స్ కి దరఖాస్తు చేసుకోగ,13855 మంది అభ్యర్థులు 75.25 శాతం మంది ఈ ఎగ్జామ్స్ రాసారు. ఈ పరీక్షల సెంటర్ ని జిల్లా కలెక్టర్ గౌతమ్ పర్యవేక్షించారు. ఉదయం 8.30 నిమిషంల నుంచే అభ్యర్థులను ఎగ్జామ్ హాల్ కి అనుమతించారు.ఎస్ ర్ అండ్ బి జి ఎన్ ఆర్ గవర్నమెంట్ కాలేజీ వద్ద అభ్యర్థులు బర్లు తీరారు. నిమిషం ఆలస్యం అయినా సెంటర్ కి అభ్యర్థులను అనుమతించలేదు. అలాగే, బంగారు ఆభరణలు, బూట్లు వేసుకొన్నవారిని, అవి తీసి వేసిన వారినే ఎగ్జామ్ కి అనుమతించారు.ఎగ్జామ్ సెంటర్ వద్ద పోలీస్ బలగలు బందొబస్తూ నిర్వహించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !