+91 95819 05907

ప్రశాంతంగా ముగసిన గ్రూప్ -1 పరీక్షలు

నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :

ఖమ్మం కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని ఎగ్జామ్స్ సెంటర్లలో గ్రూప్ -1 ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిసింది .ఖమ్మం కలెక్టరేట్ లోని రెసెప్షన్లో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ మరియు టీ జిస్ పి స్ సి అధికారులు దుర్గరావు, ప్రవీణ్ కుమార్లకు సీల్డ్ కవర్లను కలెక్టర్ గౌతమ్ అందించారు.మొత్తం 52 ఎగ్జామ్ సెంటర్లలో 18403 మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్స్ కి దరఖాస్తు చేసుకోగ,13855 మంది అభ్యర్థులు 75.25 శాతం మంది ఈ ఎగ్జామ్స్ రాసారు. ఈ పరీక్షల సెంటర్ ని జిల్లా కలెక్టర్ గౌతమ్ పర్యవేక్షించారు. ఉదయం 8.30 నిమిషంల నుంచే అభ్యర్థులను ఎగ్జామ్ హాల్ కి అనుమతించారు.ఎస్ ర్ అండ్ బి జి ఎన్ ఆర్ గవర్నమెంట్ కాలేజీ వద్ద అభ్యర్థులు బర్లు తీరారు. నిమిషం ఆలస్యం అయినా సెంటర్ కి అభ్యర్థులను అనుమతించలేదు. అలాగే, బంగారు ఆభరణలు, బూట్లు వేసుకొన్నవారిని, అవి తీసి వేసిన వారినే ఎగ్జామ్ కి అనుమతించారు.ఎగ్జామ్ సెంటర్ వద్ద పోలీస్ బలగలు బందొబస్తూ నిర్వహించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !