+91 95819 05907

ఖమ్మంలో గ్రూప్ -1 ఎగ్జామ్స్ రాసిన తల్లి కూతురు

నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :

ఖమ్మం పట్టణంకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ కుటుంబ సభ్యులు అయినా అన్నం హరిత, అన్నం మనీషా వరసకు తల్లి కూతురులు. డబ్బు, ఆస్థి పాస్తులు సరిపడా ఉన్న, గవర్నమెంట్ ఉద్యోగం చేయటమే లక్ష్యం గా పెట్టుకొని అన్నం హరిత గారు, వాళ్ళ బిడ్డ వయస్సు ఉన్న వారితో కలిసి నిన్న జరిగిన గ్రూప్ – 1 ఎగ్జామ్స్ రాసారు.కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించా వచ్చు అనటానికి వీరే ఆదర్శం అనిపిస్తుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా ఇలా తల్లి, కూతుర్లు ఇద్దరు గ్రూప్ – 1 ఎగ్జామ్స్ రాయటం చాలా ఆనందంగా ఉంది అని అన్నం హరిత, మనిషా ఇద్దరు అన్నారు. ఈ సంఘటన తెలుసుకొన్న నేటి గదర్ న్యూస్ ప్రతినిధి ఎగ్జామ్స్ సెంటర్ కు వెళ్లి న్యూస్ క్లిక్ మనిపించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన కాల్వల రాజు (36) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి వృత్తిరీత్యా మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ పనిచేస్తుంటాడు.తను శుక్రవారం

Read More »

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తుప్రాన్ విఎస్టి ఇండస్ట్రీస్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం

Read More »

డైమండ్ చెస్ అకాడమీ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- సైనిక్ పురిలో డైమండ్ చెస్ అకాడమీనీ మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు శుక్రవారం ప్రారంభించారు.అంతర్జాతీయ చెస్ క్రీడాకారులైనటువంటి దివ్య

Read More »

 Don't Miss this News !