నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వచ్చే ఆదివారం రైతులకు ప్రకృతి సిద్దమైన శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అధ్యక్షులు సుధాకర్ తెలిపారు. రైతులకు ప్రకృతి సిద్దమైన పంటలులో మెలుకువలు మరియు భూ సారా, నీటి పరీక్షలు చేయటం నేర్పుతారు. ప్రముఖ ప్రకృతి సిద్ధా వైద్యులు డాక్టర్ కే వై రాంచంధర్ రావు,విజయ్ రాం, S.A.V.E ఆర్గనైజషన్ హైద్రాబాద్ వారు, వస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు అందరూ ఈ అవకాశన్ని వినియోగించుకోగలరు. స్థలం : కూసుమంచి మండలం, జెక్కెపల్లి లో గల రైతు శిక్షణ కేంద్రంకు . సమయం ఉదయం 09.30 నిముషాలకు.అందరూ రాగలరు అని సుధాకర్ తెలిపారు.
Post Views: 234









