నేటి గదర్ వెబ్ డెస్క్:
ఢిల్లీ / : కొత్త చట్టం అమలు ఢిల్లీలో తొలి కేసు నమోదు నివాస్ న్యూస్ జులై 1 న్యూ ఢిల్లీ దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీ య నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధిని యం సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల కింద తొలి FIR ఢిల్లీలోని కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఈరోజు నమోదైంది. ఓవర్బ్రిడ్జి పక్కనే విక్రయా లు జరిపిన వీధి వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతిపక్షాలు అభ్యంతరం చేసినప్పటికీ కొత్త చట్టాలను కేంద్రం అమల్లోకి తీసు కొచ్చింది.
Post Views: 47