నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
తెలంగాణలో అనర్హులకు ఇచ్చిన పింఛన్ రికవరీపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అనర్హులకు లబ్ది, పింఛన్ సొమ్ము రికవరీపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. సంక్షేమ పథకాలతో అనర్హులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ఇకమీదట అర్హులకే లబ్ధి కలిగేలా త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు రానున్నాయని, అప్పటి వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు.
Post Views: 343









