+91 95819 05907

కాంగ్రెస్ ప్రభుత్వాని అని మోస పూరిత మాటలు

★బిఆర్ఎస్ పార్టీ అల్లపల్లి మండల అధ్యక్షులు పాయం.నరసింహరావు
నేటి గద్దర్ అళ్ళపల్లి:
రైతు రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను బిఆర్ఎస్ పార్టీ అల్లపల్లి మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు మాటాడుతూ. తప్పు పట్టారు ఆ మార్గదర్శకాలు రైతులకు శాపంగా రైతులకు ఉరితాళ్లని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పక్కన పెట్టిన రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు రైతులు అదేవిధంగా ఐదు ఎకరముల రైతులకు ఒకే బ్యాంకు దగ్గర అప్పు ఇలా అనేక రకాలుగా మరింత మార్గదర్శకాలతో రైతులను గందరగోళంలో నేట్టినారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిందేంది మీరు ఇప్పుడు చేస్తుందేందని అయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరి రుణాలను మాఫీ చేస్తాం ఆగస్టు 15లోగా రైతులందరినీ రుణ విముక్తులను చేస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకాలు ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా మీరు చెప్పిన విధంగా ఏ విధమైన మార్గదర్శకాలు లేకుండా రైతులందరికీ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట మండల సీనియర్ నాయకులకు దక్కిన గౌరవం

** మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీగా చెరుకు సిద్ధిరాములు గౌడ్ నియామకం. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్

Read More »

డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం

** నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా

Read More »

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

** పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి. సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20. మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి

Read More »

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

 Don't Miss this News !