+91 95819 05907

కబ్జా కి గురవుతున్న ప్రభుత్వ భూములు. రెవిన్యూ అధికారుల నిద్రమత్తు :AVSP

★1/70 చట్టానికి వ్యతిరేకంగా కబ్జా కి గురవుతున్న ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ భూములను కాపాడండి

★ అక్రమార్కులపై చర్యలు తీసుకోండి

★ఏవీఎస్పీ డిమాండ్

నేటి గదర్ న్యూస్,దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్న రెవెన్యూ అధికారులు మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారని ఏవీఎస్పీ ఆరోపించింది.ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర దుమ్మగూడెం మండల తాసిల్దార్ ఆఫీస్ లో మాట్లాడుతూ …
1/70 చట్టానికి వ్యతిరేకంగా కబ్జా కి గురవుతున్న ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏవీఎస్పీ డిమాండ్ చేసింది. 1/70 చట్టానికి వ్యతిరేకంగా ములకపాడు పంచాయతీ పరిధిలో లక్ష్మీ నాగారం పంచాయతీ పరిధిలో కొందరి గిరిజనేతర్ల కబ్జాకి ప్రభుత్వ భూములు ప్రభుత్వ స్థలాలు అక్రమణానికి గురవుతున్నాయని వాటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకొని ఎ ల్ టి ఆర్ కేసులు నమోదు చేయాలని మండలంలో జాతీయ రహదారి పరిధిలో ఉన్నటువంటి వివిధ పంచాయతీ లలో అనార్హుల అక్రమనకు గురైన ప్రభుత్వ స్థలాలను భూములను ప్రభుత్వం అధినంలోకి తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ చట్టాలను కాపాడే దిశగా మండల అధికారులు శ్రద్ధ చూపాలని అనుమతులు లేని వ్యాపారాలు కూడా కొందరు అనర్హులు సాగిస్తున్నారని అదేవిధంగా బహుళ అంతస్తులు కడుతున్న వాటిపై చూసి చూడనట్టు అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు . అట్టి అక్రమాలపై చర్యలు తీసుకుని ఎడల ఉన్నత అధికారులను ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో నాయకులు పూనం రామ్మూర్తి తెల్లం నారాయణ కోటి బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం & కార్పొరేట్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు నియామకం

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) దేశంలోని అతిపెద్ద కోల్ మైనింగ్ సంస్థల్లో ఒకటిగా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తోంది. వేలాది మంది కార్మికులకు ఉపాధి

Read More »

పినపాక మండలం తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షులుగా బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి నియామకం

పినపాక మండలం ఈ. బయ్యారం గ్రామానికి చెందిన తెలంగాణ జన సమితి పార్టీ మండల నాయకులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి గారిని పినపాక మండల నూతన తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షుడిగా

Read More »

హొలీ సందర్భంగా హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ సూచన ఇదే

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: రంగుల ఖేలి హోళి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ సిటీ వాసులకు పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు. హోలీ పండుగ సందర్భంగా పేర్కొన్న నిషేధాలు అమలులో ఉంటాయన్నారు. 2025 మార్చి

Read More »

రక్త దాన శిబిరం విజయవంతం

*శ్రీరామ ఆగ్రో సర్వీసెస్ వారు మెగా సర్వీస్ క్యాంప్ తో పాటు భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ వారితో రక్త దాన శిబిరం విజయవంతం* భద్రాద్రి కొత్తగూడెం

Read More »

ఆత్కూరు నుండి మధిర, బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

నేటి గదర్ న్యూస్, మార్చి 12 మధిర నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రివర్యులు

Read More »

 Don't Miss this News !