+91 95819 05907

దశదినకర్మకు 25 కేజీల బియ్యం అందించిన ఆర్యవైశ్య సంఘం

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,గుండాల మండల కేంద్రంలోని కాలనీకి చెందిన సుతారి జగ్గయ్య భార్య ఆదిలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో గుండాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి 25 కేల బియ్యం ,5 KG లనూనె డబ్బా కుటుంబానికి అందించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు .ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పెద్దలు మానాల నారాయణమూర్తి, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు, మానాల ప్రభాకర్ గౌరిశెట్టి ప్రభాకర్, మానాల శ్రవణ్, మానాల ఉపేందర్, గౌరీశెట్టి శరత్ తవిడి శెట్టి నాగరాజు, తౌడ్శెట్టి రాంబాబు, తాటిపల్లి సత్యం, అయిత శ్రీశైలం పూజిత్ ,తాటి కొండ వీరన్న, గోలి కిరణ్, పాలడుగు భరత్ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆదివాసి యువత విద్య ,క్రీడల పై మక్కువ పెంచుకోవాలి :గుండాల సీఐ ఎల్ రవీందర్

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మండలంలోని ఆదివాసి యువత విద్య క్రీడలపై మక్కువ పెంచుకొని రానించాలని గుండాల సీఐ ఎల్ రవీందర్ సూచించారు. బుధవారం మండలం పరిధిలోని అడవిరామారం గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్

Read More »

ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి… వైరా ఎమ్మెల్యే

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి వైరా : ఈ నెల 15 న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి అది

Read More »

మిర్చి కనీస మద్దతు ధర 25 వేలు చెల్లించాలి :CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం.

మిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి….CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం. ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి… 17న రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద జరుగు మిర్చి రైతుల

Read More »

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ చిరుమల్ల కి రాక.

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ నిర్మల్ జిల్లా మామిడి మండలానికి చెందిన రచ్చ కోట పంద్రం జాలిష్ మహారాజ్ స్వామీజీ, దేవనగరం సమ్మక్క గద్దెల పూజారి తోలెం నాగయ్య

Read More »

భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి :జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి

*భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు

Read More »

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై బిజెపి నాయకులు సన్నాహక సమావేశం

రామాయంపేట (నేటి దగ్గర ప్రతినిధి) ఫిబ్రవరి 12:-మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి

Read More »

 Don't Miss this News !