+91 95819 05907

వన్యప్రాణుల సంరక్షణకు సర్వే చేపట్టిన ఫారెస్ట్,ఆర్ అండ్ బి అధికారులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 4:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఫారెస్ట్ రేంజ్ పరిధిలో హైదరాబాద్ స్పెషల్ పార్టీ ఫారెస్ట్ అధికారులు మరియు ఆర్ అండ్ బి అధికారులు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు.రామాయంపేట మండల పరిధిలోని అక్కన్నపేట,తోనిగండ్ల అటవీ ప్రాంతంలో మంగళవారం నాడు సర్వే చేపట్టిన హైదరాబాద్ స్పెషల్ పార్టీ పారెస్ట్ అటవీ అధికారి ప్రవీణ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వన్య ప్రాణుల సంరక్షణ కోసం రోడ్డు అవతలి వైపు నుండి ఈవతల వైపుకునకు వన్యప్రాణులు వెళ్లేందుకు అండర్ పాసులు నిర్మాణం చేపట్టే విధంగా తాము నేషనల్ హైవే అధికారులు జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా వన్యప్రాణులను రక్షించేందుకు తాము రేంజ్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాలలో వన్యప్రాణులకు అటవీ ప్రాంతం చుట్టు ఫెన్సింగ్ నిర్మాణం కూడా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా వాటిని సంరక్షించే దిశగా తాము అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.ఆమె వెంట మెదక్ డీఎఫ్ఓ జోజి,రేంజ్ అధికారి మనోజ్ కుమార్,రామాయంపేట పారెస్ట్ రెంజ్ అధికారి విద్యాసాగర్,సాంకేతిక నిపుణులు మహేందర్,ఆర్ అండ్ బి అధికారులు మరియు పారెస్ట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !