+91 95819 05907

టీజీ గురుకుల పరీక్ష రా సే విద్యార్థులకు మెటీరియల్ అందజేసిన మహర్షి స్వచ్చంద సేవా సంస్థ

-స్టడీ మెటీరియల్ అందజేసిన మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ

★ ఏజెన్సీకి తోలం శ్రీనివాసరావు చేస్తున్న సేవలు అభినందనీయం
★పినపాక మండల విద్యా శాఖ అధికారి నాగయ్య దొర

పినపాక

ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతూ నవోదయ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశారు. బుధవారం విప్పలగుంపు గ్రామంలో ఎంఈఓ కొమరం నాగయ్య చేతుల మీదుగా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు తోలెం శ్రీనివాసరావు అందజేశారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నవోదయ స్టడీ మెటీరియల్ అందజేస్తున్న మహర్షి స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉద్దేశంతో స్టడీ మెటీరియల్ అందజేయడం గొప్ప విషయం అన్నారు. స్టడీ మెటీరియల్ ను విప్పల గుంపుతో పాటు కిష్టాపురం, కొత్తూరు, అమరవరం ప్రాథమిక పాఠశాలల్లో సైతం అందజేశారు. అనంతరం మహర్షి స్వచ్చంద సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావును ఎంఈఓ, ఇతర ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రాంగోపాల్, డిఆర్పీలు శ్రీకాంత్, రాజేష్, ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, లచ్చు, జమ మూర్తి, ప్రశాంత్, ఉపాధ్యాయులు, సిఆర్పిలు పాపారావు, సాంబ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !