+91 95819 05907

తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలి రెడ్డి సంఘం నాయకులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 5:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సైకి,రెడ్డి సంఘం నాయకులు మెమోరండం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా రామాయంపేట రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ అనవసరంగా రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు తీన్మార్ మల్లన్న చేయడం సమంజసం కాదన్నారు.ఏ రాజకీయ నాయకులు కూడా రెడ్డిల పైన అగ్రవర్ణ కులాలపై ఇప్పుటి వరకు ఏలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.మీరు ఒక ఉన్నత హోదాలో ఉండి రెడ్డిల ఓట్లు అవసరం లేదని మాట్లాడడం తమకి తగదన్నారు.నీవు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించాలన్నారు.మాపై ఎన్నోసార్లు నీవు అనుచిత వాక్యాలు చేసినప్పటికీ తాము ఊరుకున్నామని పేర్కొన్నారు.అధికార పార్టీలో ఎమ్మెల్సీగా పదవి చేపట్టి తాను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ మమ్మల్ని కించ పరిచే విధంగా విమర్శించడం పద్ధతి కాదన్నారు.వెంటనే తన పదవికి రాజీనామా చేసి రెడ్డిలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !