+91 95819 05907

రామాయంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 8 :- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించడం పట్ల బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గం బిజెపి పార్టీ ఇన్చార్జి నాయకులు పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కనివిని ఎరగని రీతిలో ఢిల్లీ కోటపై కాషాయం జెండా ఎగురవేయడం జరిగిందన్నారు.మా నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ 48 సీట్లతో ఒక ప్రభంజనం సృష్టించిందన్నారు.పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి ద్యేయంగా మధ్యతరగతి ఉద్యోగులే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన మోడీకి ఈరోజు ఢిల్లీ ఎన్నికలు గిఫ్ట్ గా భావిస్తున్నామన్నారు.విమర్శకులకు సమాధానం ప్రజలే చెబుతారని అన్నారు.ప్రజాస్వామ్యంలో ఎప్పుడు న్యాయం బ్రతికే ఉంటుందన్నారు.అదేవిధంగా ఢిల్లీ నుండి గల్లీ వరకు విజయం ఎప్పుడు సాధిస్తుందన్నారు.ఈరోజు ఢిల్లీలో జెండా ఎగురవేయడం జరిగిందన్నారు.రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచి వార్డ్ మెంబర్లను గెలిపించి ఎన్నో రోజులుగా భారతీయ జనతా పార్టీ నాయకులు కండువాలను నమ్ముకొని పార్టీ జెండాను భుజాన మోసి నమ్ముకొని ఉన్న నాయకులకు అండగా తాము నిలుస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

తండ్రి కి మాత్రం ఆ కూతురు సమాధి కట్టింది అని చర్చ!!!!??

Idi nijama 🙌 మారుతి రావు కి అమృత అంటే ఏంత ఇష్టం అంటే చిన్నప్పుడు తను చదువుతున్న స్కూల్ లో టిచర్ లు ఏదో ఎగతాళి చెసారని స్కూల్ పక్కనే ఉన్న స్థలం

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. “హోలీ హిందూ సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో అదనపు పిటిఆర్ బిగించిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల నుండి విధ్యుత్ సమస్యలు ఉన్నందున మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి సమస్యను గ్రామ

Read More »

హోలీ పండుగ ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సిఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) 13:- హోలీ పండుగను ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని రామాయంపేట సీఐ.వెంకట రాజాగౌడ్ ప్రకటనలో తెలిపారు.హోలీ పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల

Read More »

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

 Don't Miss this News !