+91 95819 05907

మాదిగల ఉప వర్గీకరణ అమలు పరచాలనే కార్యాచరణలో షమిం అక్తర్ ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాలను సవరించి అన్ని కులాలకు రిజర్వేషన్లు అందేలా చూడాలి

*మంత్రి వర్గంలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలి..*

*ఎస్సీ వర్గీకరణను 3 గ్రూపులుగా కాకుండా ఎబిసిడి అనే 4 గ్రూపులుగా చెయ్యాలి.*

హావేళ్ళి ఘణపూర్ మండలం// మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి‌ మార్చి 07.

మెదక్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజు రాజ్యాంగ రిజర్వేషన్లు సామాజిక సమన్యాయం జరగాల్సిందే ఎమ్మార్పీస్ పోరాట సాధనలో అమరులైన మాదిగల కలలు సహకారవై విధంగా నిర్ణయాలు సాగాలన్నారు.మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తాలో మాదిగల డప్పుల ప్రదర్శన శుక్రవారం జరిగింది.చెట్లపల్లి యాదగిరి మాదిగ,ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అస్తరగల్ల బాలరాజ్ మాదిగ,
సర్గల పరశురాములు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు చండీ శ్రీనివాస్ కోమ్ము శేఖులు మాదిగ,దండోల సామేలు,కొర్పుల రామస్వామి, చేగుంట మండల నాయకులు మాట్లాడుతూ
పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు దప్పులతో ప్రదర్శన సందర్భంగా హాజరై నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణను స్వాగతిస్తున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణలో లోపాలు ఉన్నాయని వాటిని పునసమక్షించి తక్షణమే చట్టబద్ధతకు ముందే సవరించి శాస్త్రీయంగా రిజర్వేషన్లు అన్ని మాదిగ ఉపకులాలకు పంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ జస్టిస్ షమిం అక్తర్ గారి గడువును నెల రోజులు గత నెలలో పెంచడం జరిగింది. కానీ మాదిగలు ఈ సమయంలో నమ్మలేని స్థితిలో అప్రమత్తంగా ఉండాలని మంద కృష్ణ మాదిగ గారు ఈ నెల 4 నుంచి 10 వరకు కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యాచరణను తుచ తప్పకుండా అమలు చెయ్యాలని పిలుపునివ్వడం జరిగింది. మాదిగ సమాజం కొంత మంది వర్గీకరణ వ్యతిరేక రాజకీయ ద్రోహులను గమనించాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మాదిగలను మోసం మరొకసారి చేసే పనిలో ఉందో లేదో మాదిగ మేధావులు ఉద్యోగ శ్రేయోభిలాషులుతెలుసుకోవాలన్నారు , జస్టిస్ షమిం అక్తర్ గారు మాదిగ, మాదిగ ఉప కులాలకు ఇచ్చిన 9% న్యాయమే అని మాదిగలకు మోసం చేసే కుట్రకు తెరలేపిందని, దీని కోసం కొంత మంది ఎస్సీ రిజర్వేషన్లను ఎత్తేయాలని కోణంలో గత రాజకీయ ద్రోహులను చేరదీసే ప్రయత్నాలు మానుకొని 11% పెంచాలని అన్నారు చిట్టా చివరి మాదిగ ఉపకులాలకు ద్రోహం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు ఇది మా ఎస్సీ సామాజిక వర్గానికి జరిగే అన్యాయమే అని అన్నారు మరో ఉద్యమం ద్వారా ప్రతిఘటిస్తామన్నారు మహాత్ముడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి మీద అవక్కులు చెవాకులు పేలేలా ఒత్తిడి చేస్తుంది. దీనిని గమనించి మాదిగలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిల పెట్టుకోవాలన్నారు మాదిగ ఉపకులాలు అన్ని రంగాల్లో రిజర్వేషన్ల ఉద్యోగాల ఎదుగుదల అడ్డుకునే అసూయ వ్యతిరేకులను రాజకీయ సమాధి కట్టాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ ప్రదర్శనలో ఎమ్మార్పీఎస్ జిల్లా మండల నాయకులు పోచయ్య దుర్గయ్య ప్రవీణ్ నర్సింలు చంద్రయ్య దుర్గయ్య పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించిన దేశినేనిపాలెం గ్రామవాసి

*శుభాకాంక్షలు తెలియజేసిన దేశనేనిపాలెం గ్రామ ప్రజలు…* 💐💐💐 గ్రూప్ -2 విజయం సాధించిన దేశీనేనిపాలెం గ్రామవాసి నేటి గదర్ న్యూస్, మార్చి 13, సగ్గుర్తి ముత్యాల రావు మధిర మండలం దేశినేనిపాలెం గ్రామానికి చెందిన

Read More »

3వ రోజుకు చేరుకున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష

నిరంతరంగా మూడోరోజు కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ఎం.ఎఫ్ నాయకులు పార్శపు ఏనూక మాదిగ నేటి గదర్ న్యూస్, మార్చి 13. మధిర కేంద్రం తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా మహాజననేత

Read More »

ఆ వలస ఆదివాసి గ్రామంలో టీవీ యాంకర్లు సందడి చేశారు.మన గ్రోమోర్ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం

నేటి గదర్ న్యూస్,పినపాక: మండలంలోని గ్రామపంచాయతీ లోని తిల్లాపురం ఆదివాసి గ్రామంలో బిగ్ ఫేమస్ ఆర్టిస్టులు గీత రాయల్ శ్రీ సత్య పవిత్ర యాంకర్ అనిల్ జిలా గురువారం పర్యటించారు. మన గ్రోమోర్ ఆధ్వర్యంలో

Read More »

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !