+91 95819 05907

మహిళా కార్మికులారా మీకే వందనం… జూలూరుపాడు లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

చెత్తాచెదారాన్ని సేకరిస్తారు గ్రామాల ప్రజలు ఎటువంటి రోగాల బారిన పడకుండా సేవ చేసే మహిళా కార్మికులకు మరొక్కసారి వందనం.

నేటిగదర్ న్యూస్,వైరా ప్రతినిధి(జూలూరుపాడు) మార్చ్8:- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు మండలంలో ఉన్న 24 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న మహిళ పారిశుద్ధ్య కార్మికులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు గాలిగాని రాజ్, నేషనల్ మహిళా అధ్యక్షురాలు అంజలి రెడ్డి , వారి సహకారంతో మండల హెడ్ క్వార్టర్ లో మహిళా పారిశుద్ధ్య కార్మికుల ఆధ్వర్యంలో కేకును కట్ చేసి పారిశుద్ధ్య మహిళ కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించి అనంతరం చీరలు మాస్కులు పంపిణీ చేసి ఇదే కార్యక్రమంలో తంబర్ల నరసింహారావు మాట్లాడుతూ ఎంతటి వర్షమైనా,ఎముకలు కొరికే చలి అయిన,ఎంతటి ఎండ తీవ్రంగా ఉన్న మండల ప్రజల ఆరోగ్యం ఉండాలని ప్రతి రోజు బజారు,బజార్ను ఊడ్చుతూ ఇంటింటికి తిరిగి చెత్త ను సేకరిస్తూ వచ్చేటటువంటి జీవితం సరిపోయిన సరిపోకపోయినా సర్దుకుపోతూ సేవ చేసేటటువంటి గొప్ప కార్మికులు ఎవరైనా ఉన్నారు అంటే అది గ్రామపంచాయతీ పారిశుద్ధ్య మహిళా కార్మికులే ఆయన అన్నారు.అదే కాకుండా డ్రైనేజీలు శుభ్రపరచడం మొక్కలను నాటి మొక్కలకు నీరు అందించుతూ వాటిని సంరక్షించడం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన పనులను వారు చేస్తూ పంచాయతీ ప్రజలకు సేవ చేసేటటువంటి మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ వారి సహకారంతో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య మహిళా కార్మికులను సన్మానించడం ఆనందంగా ఉందని వారు తెలియజేశారు.
కార్యక్రమంలో మహిళా కార్మికులు లక్ష్మీ,సునీత, సుజాత,కళావతి,నాగమణి, రమణ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !