+91 95819 05907

12న వైరా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయండి: భూక్య వీరభద్రం

సమస్యల పరిష్కారానికి ప్రజలు కదిలి రావాలి…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించి, ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేయాలి…

సిపిఎం డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.

నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి మార్చి 9:-వైరా మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 12న వైరా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మహా ధర్నాకు సమస్యలతో బాధపడే ప్రజలందరూ కదిలి రావాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం కోరారు. ఆదివారం సిపిఎం బ్రాహ్మణపల్లి శాఖ సమావేశం కొంగర సుధాకర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలీనమైన మున్సిపాలిటీ సమస్యలతో ప్రజలు విలయతాండవం చేస్తున్న ప్రభుత్వాలు అధికారులు సక్రంగా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన అనేక పథకాలకు మున్సిపాలిటీ పరిధిలో పేదలు అనర్లుగా ప్రకటించినది.ఇది సరైనది కాదని పేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12 వేల రూపాయలు పథకాన్ని వర్తింపజేయాలని ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. నియోజక కేంద్రం మరియు మండలాల్లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు నిర్మించి, వైరా లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు నివాస ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక దోమలు ఈగలతో ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారని అన్నారు. ఉన్న ఉపాధి కోల్పోయిన ప్రజలు ఇంటి పన్ను పేరుతో నిర్బంధంగా వడ్డీలతో వసూలు చేయటం ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని తగదని మున్సిపాలిటీ అధికారులు ఈ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సిపిఎం ప్రజల పక్షాన పోరాడుతుందని ప్రజలందరూ కూడా జరిగే ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో శాఖ కార్యదర్శి పైడిపల్లి సాంబశివరావు, గుత్తా వాసు, చిట్టూరి నాగేశ్వరరావు, కళావతి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !