+91 95819 05907

ఎర్రుపాలెం మండలంలో ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్ష

నేటి గదర్ న్యూస్, మార్చి 12, ఎర్రుపాలెం ప్రతినిది, సగ్గుర్తి ముత్యాల రావు

ఎర్రుపాలెం మండలం కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట రెండవ రోజు రిలే నిరాహార దీక్షలను దీక్షా శిబిరంలో కూర్చున్న నాయకులకు కార్యకర్తలకు ఎమ్మార్పీఎస్ &ఎంఎస్పి నాయకులకు పూలమాలలు వేసి రిలే నిరాహార దీక్షను బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు దేవరకొండ కోటేశ్వరరావు ‌బిజెపి నాయకులు గరికపాటి పురుషోత్తం జనసేన మండల కోఆర్డినేటర్ మిరియాల నాగేశ్వరరావు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఈ రిలే నిరసన దీక్షను ఉద్దేశించి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డాక్టర్ షమీ అత్తర్ ఇచ్చిన నివేదికను కులాల కూర్పులో లోపాలను సరిచేసి ఒకటి,రెండు,మూడు గ్రూపులుగా కాకుండా ఏబిసిడిలు గా వర్గీకరణ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నమాట ప్రకారం గ్రూప్1 గ్రూప్2 గ్రూప్3 నియమకాల ఫలితాలను ప్రకటించటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు కట్టుబడి లేకపోవడం తీవ్రంగా ఖండిస్తూ ఈ రిలే నిరాహార దీక్షను చేయడం జరుగుతుంది. అదేవిధంగా జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి ప్రత్యేకించి రెండు మంత్రి పదవులు ఇయ్యాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈనెల 10 వ తేదీ నుండి అన్ని మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఎంఎస్పి మండల అధ్యక్షులు గట్టి గుండె కిషోర్ మాదిగ పల్లె కంటి సుధీర్ మాదిగ ఆరుకుట్ల బాబురావు మాదిగ సగుర్తి ముత్యాల రావు మాదిగ ఏసోబు మాదిగ ఉప్పెల్లి జాన్ మాదిగ దేవరకొండ యేసు రత్నం మాదిగ లంక బాబురావు మాదిగ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !