+91 95819 05907

నియోజకవర్గాల పునర్విభజన పై నేడు. అన్ని పార్టీలకు ఆహ్వానం, వేదిక ఖరారుపై చర్చ.

నియోజకవర్గాల పునర్విభజన పై నేడు.

అన్ని పార్టీలకు ఆహ్వానం, వేదిక ఖరారుపై చర్చ.

అందరికీ ఆమోదయోగ్యమైన వేదిక.

సీనియర్ నేత జానా తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భేటీ.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.

జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పై ముందస్తుగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని గత క్యాబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని పార్టీలతో మాట్లాడాలి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు, సీనియర్ నేత జానారెడ్డిలకు సీఎం సూచించారు. ఆ సూచనలో భాగంగా ఇప్పటికే రాజకీయ పార్టీలకు బహిరంగ లేక విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా శనివారం సీనియర్ నేత జానారెడ్డి తో వారి నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాజకీయాలకు అతీతంగా, అన్ని పార్టీల నాయకులతో సంప్రదించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంలో భాగంగా శనివారమే అన్ని పార్టీల నాయకులతో ఫోన్లో మాట్లాడి .. ఎవరికి ఇబ్బంది లేని వేదిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం లేదా పూలే ప్రజా భవన్ అనే అంశాలు వారితో చర్చించి ఖరారు చేయాలని నిర్ణయించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సీఎం రేవంత్ రెడ్డితో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భేటీ

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం పట్ల హర్షం ప్రతి పేద ఇంటి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం మారుమూల నియోజకవర్గమైన పినపాకకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటుకు

Read More »

అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన డాక్టర్ వీరమల్ల దేవేందర్ రెడ్డి పరిశోధన

*అరటి తొక్కలతో భూసార నాణ్యత పెంపు – వ్యవసాయ రంగానికి వినూత్న మార్గదర్శకత* *ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ అప్లైడ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ”లో ప్రముఖ స్థానం* *ప్రకృతి సహజ వనరుల

Read More »

టంగుటూరు ఎస్ఐ పై నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసిన ఎయిమ్ నాయకులు

ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ అనుచరుడు, ఎయిమ్ ప్రకాశం జిల్లా కమిటీ అధ్యక్షుడు కసుకుర్తి ఆగమన రాజును పోలీస్ స్టేషన్ నుంచి అవమానకరంగా బయటకి పంపిన టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావుపై నేషనల్ ఎస్సీ

Read More »

గిరిజనులకు ఎలక్ట్రికల్ కుక్కర్ వినియోగించడం పై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 15: దమ్మపేట మండలం, పూసుకుంట గ్రామంలో గిరిజనులకు ఎలక్ట్రికల్ కుక్కర్ వినియోగంపై కలెక్టర్ శనివారం అవగాహన కల్పించారు. గిరిజనులకు ఎలక్ట్రికల్ కుక్కర్ ఉపయోగించడంపై అవగాహన కల్పించడంలో భాగంగా

Read More »

ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్ ఆఫీసర్ శ్రీపాద రామేశ్వరరావు సమీక్ష సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 15:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న మున్సిపాలిటీ కార్యాలయాన్ని శనివారం నాడు స్పెషల్ ఆఫీసర్ శ్రీపాద రామేశ్వరావు ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ మోహన్ నాయక్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 15:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన తొంట సావిత్రి ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించింది.ఈ విషయం తెలుసుకున్న లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్

Read More »

 Don't Miss this News !