+91 95819 05907

మెదక్ జిల్లా కేంద్రంలో రాందాస్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో 2.వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి

*మాదిగలను నమ్మించి మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ*

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి*

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 15.

స్థానిక మెదక్ పట్టణంలో
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్,ఎంయస్పి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఈ దీక్ష నేటికీ రెండవ రోజు చేరుకోగా ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు మాసాయిపేట. యాదగిరి జిల్లా అధ్యక్షుడు చెట్లపల్లి యాదగిరి మెదక్ జిల్లా కార్యనిర్వాక అధ్యక్షులు. అస్తారు గళ్ళ బాలరాజు అధ్యక్షులు వెన్నెల సుధాకర్ జిల్లా అధికార ప్రతినిధి ఎమ్మార్పీఎస్. జిల్లా ఉపాధ్యక్షులు ఏర్పుల పరమేష్ మాసాయిపేట మండల అధ్యక్షులు కార్యదర్శులు ప్రభాకర్ బిక్షపతి భాస్కర్ నాయకులు మొగిలి గుండ్ల శంకర్ మాదిగ సీనియర్ నాయకులు కొమ్ముశేకులు దండోల సామేలు మెదక్ పట్టణ ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రభాకర్ దేవేందర్ ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంపత్ కుమార్
ఉసనగళ్ళ మురళి మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షులు
గార్లు హాజరై దీక్ష ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాదిగలను నమ్మించి ఒకపక్క ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉంటున్నామని మాయమాటలు చెబుతూ మరోపక్క వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలను చేయడం సిగ్గుచేటు మొన్న డిఎస్సీ ఫలితాలలో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి మాదిగలకు న్యాయం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి మోసం చేయడం జరిగింది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణనను అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామని చెప్పుతూనే డిఎస్సీ మరియు ప్రస్తుతం గ్రూప్ 1,గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాల ఫలితాలను విడుదల చేసి మాదిగ మరియు ఉప కులాల ప్రజలకు తీవ్ర అన్యాయానికి గురి చేశారని మండిపడ్డారు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను మూడు గ్రూపులుగా కాకుండా నాలుగు గ్రూపులు (ఎబిసిడి) గా వర్గీకరణ చేసి జనాభా తమాషా ప్రకారం బిల్లు పెట్టాలని మరియు మాదిగలకు మంత్రి పదవులు రెండు ఇవ్వాలని తెలంగాణ టిఎస్పిఎస్ చైర్మన్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ బిల్లు పెట్టేంతవరకు దీక్షలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సీఎం రేవంత్ రెడ్డితో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భేటీ

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం పట్ల హర్షం ప్రతి పేద ఇంటి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం మారుమూల నియోజకవర్గమైన పినపాకకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటుకు

Read More »

అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన డాక్టర్ వీరమల్ల దేవేందర్ రెడ్డి పరిశోధన

*అరటి తొక్కలతో భూసార నాణ్యత పెంపు – వ్యవసాయ రంగానికి వినూత్న మార్గదర్శకత* *ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ అప్లైడ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ”లో ప్రముఖ స్థానం* *ప్రకృతి సహజ వనరుల

Read More »

టంగుటూరు ఎస్ఐ పై నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసిన ఎయిమ్ నాయకులు

ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ అనుచరుడు, ఎయిమ్ ప్రకాశం జిల్లా కమిటీ అధ్యక్షుడు కసుకుర్తి ఆగమన రాజును పోలీస్ స్టేషన్ నుంచి అవమానకరంగా బయటకి పంపిన టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావుపై నేషనల్ ఎస్సీ

Read More »

గిరిజనులకు ఎలక్ట్రికల్ కుక్కర్ వినియోగించడం పై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 15: దమ్మపేట మండలం, పూసుకుంట గ్రామంలో గిరిజనులకు ఎలక్ట్రికల్ కుక్కర్ వినియోగంపై కలెక్టర్ శనివారం అవగాహన కల్పించారు. గిరిజనులకు ఎలక్ట్రికల్ కుక్కర్ ఉపయోగించడంపై అవగాహన కల్పించడంలో భాగంగా

Read More »

ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్ ఆఫీసర్ శ్రీపాద రామేశ్వరరావు సమీక్ష సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 15:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న మున్సిపాలిటీ కార్యాలయాన్ని శనివారం నాడు స్పెషల్ ఆఫీసర్ శ్రీపాద రామేశ్వరావు ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ మోహన్ నాయక్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 15:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన తొంట సావిత్రి ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించింది.ఈ విషయం తెలుసుకున్న లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్

Read More »

 Don't Miss this News !