+91 95819 05907

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించిన స్పెషల్ ఆఫీసర్ డా.అమర్ సింగ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 15:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తూప్రాన్ మెడికల్ సూపరిండెంట్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా అయన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు డాక్టర్లు ఎలా అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో పారిశుధ్య కార్యకలాపాలను ఎలా సిబ్బంది నిర్వర్తిస్తున్నారని పరిశీలించారు.ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు వైద్యం అందించే దిశగా డాక్టర్లు అన్ని రంగాల్లో కృషి చేయాలని ఆయన సూచించారు.30 పడకల ఆస్పత్రిలో నూతనంగా డాక్టర్లు,నర్సులు,సిబ్బంది నియామకం కోసం వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నామని తెలిపారు.అదేవిధంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి విజిలెన్స్ అధికారి రవీందర్ సందర్శించారు.ఆసుపత్రిలో బయోమెడికల్ వ్యర్థాలను చూసి తనిఖీ చేశారు.ఏదైనా నిల్వ ఉంచకుండా ప్రతి రోజు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.వారి వెంట ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ లింబాద్రి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట మండల సీనియర్ నాయకులకు దక్కిన గౌరవం

** మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీగా చెరుకు సిద్ధిరాములు గౌడ్ నియామకం. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్

Read More »

డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం

** నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా

Read More »

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

** పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి. సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20. మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి

Read More »

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

 Don't Miss this News !