+91 95819 05907

అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరు : సిపిఎం పార్టీ

సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన తెలియజేయడం జరిగింది. మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని సిపిఎం పార్టీ నాయకుల్ని అరెస్టు చేసిన వారిని విద్యార్థులని అరెస్టు చేసిన వాళ్లని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు
విశ్వవిద్యాలయం‌
హెచ్ సీయూకే భూమిని అప్పజెప్పలని
సర్వే నెంబరు 25 లో ఉన్న 400 ఎకరాల భూమి ఇప్పుడు రాష్ట్రం ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి అప్పజెప్పలని భావించటం దారుణమని అన్నారు
హైదరాబాదు అటిమి భూమి అందులో నోరులేని జంతువులు అనేక ఉన్నాయి నామిలి జింకలు దుప్పులు కుందేళ్లు ఇతర జంతువులు
తల్లడిల్లుతున్నాయి అర్ధరాత్రి పైన జెసిబి లతో అడివిని సదనం చేస్తున్న సందర్భంగా ఎటు పోవాలా దారి డొంక లేకుండా తల్లడిల్లుతున్న మూగజీవులు కనీసం కనికరం లేని ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు వల్ల సమాజం కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంది అడవి జంతువులు కన్నీరు పెడుతూ అర్ధనాథాలు అర్పిస్తున్నాయి కానీ ప్రభుత్వం ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పాలని చూస్తున్న ప్రభుత్వం
అందుకు అక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న భూమి
400 ఎకరాల
భూమిని వదిలి పెట్టేది లేదని పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు అండగా సిపిఎం పార్టీ ఉంటుందని అన్నారు
ఇతర జంతువులు
కొండ చిలువలు నక్కలు తోడేళ్లు అనేకమైన జంతువులు ఉసురు తీసుకుంటున్న ప్రభుత్వం ప్రభుత్వాని హెచ్చరిస్తున్న విద్యార్థులు
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా బూర్గంపాడు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వెంటనే ప్రభుత్వం
ఆ భూమిని వదిలి పెట్టాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు పెరుగుతాయని అన్నారు నివసించే పక్షులకు ప్రభుత్వమే అండగా ఉండాల్సింది బై వాటిని బలి తీసుకుంటున్న ప్రభుత్వం అటిమిలో
ఒక కర్ర ఎవరైనా నరికిన ఒక జంతువుని చంపిన క్రిమినల్ కేసులు పెట్టటానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వమే దుర్మార్గమైన ఆలోచనతో అటివిని నాశనం చేస్తున్న తరుణంలో
ప్రభుత్వం పైన క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది అధికారులు కానీ దీనిపైన సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని భూములు మొత్తం అమ్మేస్తే ఉంటానికి మన రాష్ట్రంలో జానెడు చోటు కూడా లేకుండా పోతుందని ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు భయ్యా రాము, పాండవుల రామనాథం, పాపినేని సరోజన,
Sk అబిదా,
కనకం వెంకటేష్,
రాయల వెంకటేశ్వర్లు, సతీష్

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !