+91 95819 05907

ఆపరేషన్ క గా ర్ పేరుతో అమాయక గిరిజనులను చంపడం సరికాదు

★మావోయిస్టులతో చర్చలు జరపాలి :ఆదివాసి సంఘాలు

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రం కేంద్రంలో ఆదివాసి సంఘాల ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి, సత్యం, ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర పాల్గొని మాట్లాడుతూ.
ఆపరేషన్ కఘర్ ఆదివాసులకి మరణ శాసనంగా మారిందని ఆదివాసీలను అడవి నుంచి దూరం చేయాలని అడవిలో ఉన్న కనీజ సంపదలను బహుళ జాతి కంపెనీలకుదొసిపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని దానిలోనే భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీలపై మావోయిస్టులు అని ముద్ర వేసి బూటకపు ఎన్కౌంటర్లు జరిపి ఆదివాసులని చంపుతున్నారని అన్నారు. అంతమొందించడమే ఆపరేషన్ కగార్ అని పేరుతో కేంద్ర బలగాలను ఆదివాసీలపై విరుచుకుపడే విధంగా చేస్తుందని మావోయిస్టులు లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాలకు నాలుగు దపాలుగా శాంతి చర్చలకు సిద్ధమని తెలియచేసిన చేసినా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు ఒకే చెప్పకుండా ఆపరేషన్ కగర్ నిలుపుదల చేయకుండా భూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడటం సరైన పద్ధతి కాదని రాజ్యాంగబద్ధంగా చర్చలు జరిపి సతిషుగడ్ లొ జరుగుతున్న మరణ హోమాన్ని నిలుపుదల చేసి రాజ్యాంగ నిపుణులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు ఈసం కృష్ణ, తుడుం దెబ్బ మండల అధ్యక్షులు చింత వెంకట్, ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు పూణెం రమణబాబు, తాటి రమేష్, అరేం నరేష్,అరేం రామారావు, మొక్కళ్ళ ప్రసాద్, కల్తీ మల్లయ్య,గోగ్గేలా సాంబాశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కరెంట్ షాక్ తో మృతి చెందిన యువతీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి -తంబల్ల రవి

అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం నేటి గద్దర్ న్యూస్, అన్నపురెడ్డిపల్లి, మే, 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, అబ్బుగూడెం గ్రామంలో గురువారం కరెంట్ షాక్ తో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన

Read More »

మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి -అఖిలపక్షం

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మే, 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత

Read More »

చేగుంటలో కాలిపోయిన మహిళ హత్య కేసును చేదించిన చేగుంట పోలీసులు

నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మే 15 . మెదక్ జిల్లా చేగుంటలో ఈనెల 7న 44 జాతీయ రహదారిపై గుర్తుతెలియని మహిళను పెట్రోల్ పోసి దహనం చేయగా కేసు నమోదు

Read More »

ఐకెపి సెంటర్ వద్ద తడిసిన వరి ధాన్యం

*ఐకెపి సెంటర్ వద్ద తడిసిన ధాన్యం ఆందోళన చెందుతున్న రైతుల* నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మే 15. మెదక్ జిల్లా వెల్దుర్తి అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Read More »

నత్త నడక నడుస్తున్న బిజి కొత్తూరు ప్రధాన రహదారి పనులు… మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి…

నత్త నడక నడుస్తున్న బిజి కొత్తూరు ప్రధాన రహదారి పనులు… మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి… బిజీ కొత్తూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి బీటీ రోడ్డు 63 లక్షలతో శాంక్షన్ అయి జిల్లా

Read More »

దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు.

★పాల్గోన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్….. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు

Read More »

 Don't Miss this News !