*కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ సైదా రావుప్*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మండల కేంద్రంలో బాలిక అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. వల్లెపు లత అనే మైనర్ బాలిక గురువారం రాత్రి ఒంటిగంట సమయము నుండి కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి వల్లెపు ఐలయ్య ఫిర్యాదు మేరకు గుండాల ఎస్సై సైదా రావుప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిపిన వారు గుండాల పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. కనబడిన వెంటనే ఈ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు 8712682084
Post Views: 226