★భారత్ చేసిన సాయం మరిచి శత్రు దేశానికి సాయం చేసిన టర్కీ/తుర్కియే
నేటి గదర్ వెబ్ డెస్క్, జాతీయం:
2023 సంవత్సరంలో భూకంపం వచ్చి తీవ్రంగా నష్టపోయిన టర్కీ దేశానికి ఇండియన్ ఆర్మీని పంపి ఆపరేషన్ దోస్త్ పేరిట 8,45,590 డాలర్ల విలువైన సామగ్రి దేశం అందించి రక్షణ చర్యలు చేసి ఎంతో సహాయం అందించింది
ఆపదలో సహాయం చేసిన మిత్రుడిని మరిచిన టర్కీ దేశాధినేతలు నీతి మాలిన చర్యలకు పాల్పడి మిత్రద్రోహం చేసారు
గురువారం భారత్ మీద దాడి చేయడానికి పాకిస్తాన్కు 400 డ్రోన్లు యుద్ధ సామాగ్రి అందించారు
భారత్ పై దాడిలో బాగంగా పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు అన్నీ టర్కీ/తుర్కియే దేశానికి చెందినవిగా ఇండియన్ ఆర్మీ గుర్తించారు
Post Views: 19