+91 95819 05907

సింగేంట విత్తనాలతో రైతులు అధిక దిగుబడిని సాధించవచ్చు

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, సింగేంట విత్తనాలతో రైతాంగానికి అధిక దిగుబడి లభిస్తుందని సకంపెనీ దక్షిణాది డి ఎం జగదీష్ దాస్ తెలిపారు.
శనివారం గుండాల మండల కేంద్రంలో సింజంట మొక్కజొన్న విత్తనాల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన రైతు సదస్సులో ఆయన ప్రసంగిస్తూ 90 దేశాల్లో 28 వేల మంది ఉద్యోగస్తులతో కంపెనీ వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పాదన చేస్తుందని అన్నారు. మొక్కజొన్న తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగాసింజంట ఉత్పత్తి సాధిస్తుందన్నారు రైతాంగం మా కంపెనీ యొక్క పనితీరును అవగాహన కల్పించుకుని మొక్కజొన్న సాగులో మెలకువలు తీసుకుని అధిక దిగుబడి పొందాలని కోరారు. అనంతరం మండలంలో అధిక దిగుబడి సాధించిన రైతులను శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గుండాల ప్రముఖ వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు, మానాల ప్రణీత్ ,పి ఎం మహేష్ డి ఎం రాంభూపాల్, పీఎం నవీన్ నాయక్.సింజంట సిబ్బంది . గుంటూరు,ఏలూరు, సిబ్బంది మండలంలోని ఉత్తమ రైతులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !