గిరిజనుల ‘ఎర్ర బంగారం’.. కార్పొరేటర్ పరం
ఏజెన్సీలోని లంబసింగిలో కుంకుమ పువ్వు సాగులో సత్ఫలితాలు
కిలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతుండడంతో కార్పొరేట్ సంస్థల కన్ను
పీపీపీలో కట్టబెట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం
ఇప్పటికే ఒక కంపెనీ ప్రతిపాదనతో 18 ఎకరాలు గుర్తించిన సెరికల్చర్ అధికారులు
రానున్న రోజుల్లో వందల ఎకరాలను ప్రైవేటు కు కట్టబెట్టే ప్రతిపాదనలు
షెడ్యూల్డ్ ఏరియాలో సాగు ప్రైవేటు కు అప్పగిస్తే గిరిజనులకు తీరని నష్టం
Post Views: 4








