+91 95819 05907

జర్నలిస్టు శంకర్ గౌడ్ పై దాడి చేసిన వారిని శిక్షించాలి

*భద్రాద్రి కొత్తగూడెం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురిమెళ్ళ శంకర్

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: జర్నలిస్ట్ శంకర్ గౌడ్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని భద్రాద్రి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురిమెళ్ళ శంకర్ డిమాండ్ చేశారు. ప ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడన్న కారణంతో జర్నలిస్టు శంకర్ పై దాడి చేయడం సరికాదని అన్నారు. గురువారం రాత్రి జర్నలిస్టు శంకర్ పై హత్యాయత్నం జరిగిందని, చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున రావడంతో దుండగులు పారిపోయారని లేకపోతే జర్నలిస్టు శంకర్ ను హత్య చేసే వారిని అన్నారు. మీడియాకు స్వాతంత్ర్యం ఉండాలని భయపడి పని చేసే పరిస్థితిలో మీడియా ఉంటే అది సమాజానికి ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. జర్నలిస్టులు చేసే విమర్శలను ప్రభుత్వాలు స్వీకరించాలి ఆ విమర్శలు నచ్చకపోతే ప్రతి విమర్శలు చేయాలి అంతేగాని భౌతిక దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. జర్నలిస్టులపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడం అని అన్నారు. దాడి వెనుక ఉన్న వ్యక్తులను అరెస్టు చేసి శిక్షించాలని, జర్నలిస్టు శంకర్ చికిత్స కర్చులు ప్రభుత్వం భరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన రెండు నెలల కాలంలో ఇప్పటికే ఐదుగురు జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరిగాయని అన్నారు. దాడులను అరికట్టాలని లేకపోతే అంతిమంగా అది ప్రభుత్వానికి కీడు చేస్తుందని హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !