+91 95819 05907

ఎమ్మెల్యే మృతి ఘటన లో ట్విస్ట్:పీ ఏ పైన కేసు నమోదు

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిని శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన విషయం విధితమే. ఎమ్మెల్యే నందిత కుటుంబ సభ్యులు ఆమె మృతి పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లాస్య నందిత పిఏ ఆకాష్ పై నందిత సోదరి నివేదిత పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకాష్ నిర్లక్ష్యంగా కారు నడిపి ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి కారణమయ్యారని సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా ఎమ్మెల్యే లాస్య నందిత, కుటుంబ సభ్యులు పూజల కోసం సదాశివపేట మిస్కిన్ షా బాబా దర్గాకు వెళ్లి పూజలు చేయించినట్లు సమాచారం.తిరుగు ప్రయాణం లో శుక్రవారం తెల్లవారుజామున రెండు కార్లలో తిరిగి హైదరాబాద్ కు ఎమ్మెల్యే నందిత కుటుంబ సభ్యులు చేరుకున్నారు.
పూజల కారణంగా రోజంతా ఏమీ తినకపోవడంతో ఉదయమే అల్పాహారం కోసం సంగారెడ్డి వైపు ఎమ్మెల్యే నందిత పయనం ఐనట్లు..నిద్రమత్తులో అతి వేగంగా కారు నడిపిఆకాష్ ప్రమాదానికి కారణం అయ్యాడు.ఆకాష్ కూడా
తీవ్ర గాయలు కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో ఆకాష్ చికిత్స పొందుతున్నాడు.ముందువెళ్తున్న వేరే వాహనాన్ని లాస్య కారు ఢీకొట్టినట్లుంది.. సీటు బెల్టు కూడా పెట్టుకున్నట్టే ఉంది – సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు. ఏది ఏమైనప్పటికీ అతివేగం ఒక యువ మహిళా ఎమ్మెల్యే ప్రాణాలకు కారణమైంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ ఎమ్మెల్యే లాస్య నందిని మృతి చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !