+91 95819 05907

ఖమ్మం నుంచి నేనే పోటీ చేస్తా, కొత్త లీడర్లకు టికెట్ ఇస్తే పాత లీడర్లు ఎటు పోవాలి:వీ హెచ్

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏఐసిసి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. ఆయన హైదరాబాదులో సోమవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పై పూర్తి నమ్మకం ఉందని తప్పక తనకి ఎంపీ టికెట్ ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. నాకేమైందని నన్ను పక్కకు పెట్టారని ఆవేదన వెలుబుచ్చారు. కొత్త లీడర్లకు పార్టీ టికెట్ ఇచ్చుకుంటూ పోతే పాత లీడర్ల మా పరిస్థితి ఏంటని కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు.కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా ఎంపీగా పోటీ చేసి తీరతానంటూ బల్ల గుద్ది చెప్తున్నారు. చివరిసారి కూడా తనకు అన్యాయమే జరిగిందని.. ఈసారి అలా జరగదన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అప్పుడే ఎవరి గళం వారు ఇప్పుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !