+91 95819 05907

ఖమ్మం నుంచి నేనే పోటీ చేస్తా, కొత్త లీడర్లకు టికెట్ ఇస్తే పాత లీడర్లు ఎటు పోవాలి:వీ హెచ్

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏఐసిసి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. ఆయన హైదరాబాదులో సోమవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పై పూర్తి నమ్మకం ఉందని తప్పక తనకి ఎంపీ టికెట్ ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. నాకేమైందని నన్ను పక్కకు పెట్టారని ఆవేదన వెలుబుచ్చారు. కొత్త లీడర్లకు పార్టీ టికెట్ ఇచ్చుకుంటూ పోతే పాత లీడర్ల మా పరిస్థితి ఏంటని కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు.కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా ఎంపీగా పోటీ చేసి తీరతానంటూ బల్ల గుద్ది చెప్తున్నారు. చివరిసారి కూడా తనకు అన్యాయమే జరిగిందని.. ఈసారి అలా జరగదన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అప్పుడే ఎవరి గళం వారు ఇప్పుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !