నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: వేసవి రాకముందే రాష్ట్రంలోనే పలు గ్రామాలలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు.వివరాలు..
గద్వాల జిల్లా అయిజ మండలం రాజాపురం గ్రామంలో నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . దీనితో అధికారులు నాలుగు ట్యాంకర్లతో ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే ఈ పరిస్థితి ఉంటే మార్చి ఏప్రిల్ మే నెలలలో గ్రామాలలో నీటి ఎద్దడి సమస్యలు తీవ్రంగా పెరగనున్నాయి.
Post Views: 103









