+91 95819 05907

BHADRADRI KOTHAGUDEM: 4 ప్రమాదాలు… వణికిపోతున్న వాహనదారులు

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డివిజన్ లో బుధవారం జరిగిన ప్రమాదాలతో ప్రజలు వణికి పోతున్నారు. పినపాక మండలం పినపాకలో రెండు ప్రమాదాలు జరగగా, సీతంపేటలో ఓ యువకుడు అతివేగంతో తన ద్వి చక్ర వాహనంతో కారును ఢీకొట్టడంతో కార్ డ్యామేజ్ అయింది.అలాగే పినపాక నుండి సీతంపేట వైపు ఓ యువకు8 తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ కొరకు ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఢీ కొట్టడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మరో యువకుడు ద్విచక్ర వాహనం పైనుండి ఆదుపుతప్పి కిందపడి గాయాలతో బయటపడ్డాడు

అశ్వాపురం లో నలుగురికి!?
అశ్వాపురం మండలంలో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం భారత్ పెట్రోలియం బంకు సమీపంలో స్కూటీ పల్సర్ మోటార్ సైకిల్ ఢీకొని ముగ్గురి కి గాయాలయాయ్యి. 108 ద్వారా మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొండికుంటలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వారు సైతం గాయాల పాలయ్యారు. బుధవారం ఒక్కరోజు జరిగిన ప్రమాదంలోనే మణుగూరు డివిజన్ లో 10 మంది వరకు గాయపడినట్లు విశ్వసనీయ సమాచారం. వరుస ప్రమాదాలతో ప్రయాణికులు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !