+91 95819 05907

యార్లగడ్డ భాస్కర్ రావు మృతి సిపిఐ కి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్.

ములకలపల్లి. నేటి గద్దర్ న్యూస్. మే 05.సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దమ్మపేట సిపిఐ ఉద్యమ నిర్మాత స్వర్గీయ కామ్రేడ్ యార్లగడ్డ భాస్కర్ రావు సంతాప సభ ములకలపల్లి లో ఏఐటీయూసీ కార్యాలయం లో ఎంపీటీసీ కొర్రీ భద్రం అద్యక్షతన నిర్వహించారు. ఈ సభ లో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్ మాట్లాడుతూ యార్లగడ్డ భాస్కర్ రావు సిపిఐ పార్టీ లో చిన్న తనం నుండే ఎర్ర జెండా ఎత్తుకున్నారని పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి పార్టీ శాఖలు , గ్రామాలు , సభ్యులు పెంచేఅందుకు కృషి చేశారని ఎంతో మంది కి ఇండ్ల స్థలాలు , భూమి పోరాటాలు ద్వారా అందించిన నాయకుడని కొనియాడారు , భాస్కర రావు అకాల మరణం సిపిఐ పార్టీకి కి తీవ్ర నష్టం అని సిపిఐ పార్టీ ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండ దండలు ఇస్తుందని భాస్కర్ రావు ప్రతి పేద వాడి హృదయాల్లో చీర స్థాయి గా ఉంటారని అన్నారు , ఈ సమావేశం లో సిపిఐ మండల కార్యదర్శి ఎండి యూసుఫ్ , ఎంపీటీసీ కొర్రీ భద్రం , ఎస్ కె జబ్బార్ , బానోత్ హర్యా , వీరు నాయక్ , పూనెం రాంచందర్ , ముల్లంగి వీర్ భద్ర రెడ్డి ,అనుముల సాయి ,గంట శాల సంతోష్ , సడియం నాగరాజు , పాయం బాబురావు , కట్టం నగేష్ , కృష్ణ , తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !