+91 95819 05907

ఈ గిరి బిడ్డ ఆదర్శం…ఏకంగా కళాశాల టాపర్ గా నిలిచింది

★ఇంటర్ మీడియట్ ఫలితల్లో మెరిసిన గిరి పుత్రిక.
★ITDA ఉన్నత చదువుకు ఆర్థిక సహాయం చేయాలి
★డాక్టర్ ని అవుతా:గడ్డం అమృత వర్షిణి
ములకలపల్లి.నేటి గద్దర్ న్యూస్(మే 05):విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ భవిష్యత్తుకు పునాది లాంటిది అంటారు. ఈ పునాది ఎంత దృఢంగా నిర్మించుకుంటే భవిష్యత్తు అంతా బాగుంటుందని గురువులు, పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ కోవ లోకి వస్తుంది మండల ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో చదివిన గడ్డం అమృత వర్షిణి ఇంటర్ ఫలితలలో కాలేజీ టాపర్‌గా నిలిచింది.ఈ మార్కులు సాధించడంలో తన కృషి ఎలా ఉందనే విషయం పై నేటి గద్ధర్ ఆమెను పలకరించింది.ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్ష ఫలితల్లో ములకలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో లో బై.పి.సి. గ్రూప్ లో చదివిన గడ్డం అమృత వర్షిణి తండ్రి వసంతరావు కుమార్తె 1000/929 మార్కులు సాధించి కళాశాల టాప్పర్ గా నిలిచాను.ఈ రెండు సంవత్సరాల కస్టపడి చదివితే భవిష్యత్తు బాగుంటుందన్నారు. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి992 మార్కులు తెచ్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు.పరీక్షలు రాసిన సమయంలో నేను ఎక్కువగానే స్కోర్ చేస్తాను అనుకున్నానన్నారు.ఈ మార్కులు రావడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. డాక్టర్ కావాలన్నదే తన జీవిత ఆశయమని ITDA , దాతలు ,ప్రభుత్వం సహకరిస్తే మెరుగైన కోచింగ్ తీసుకుని డాక్టర్ సీటు సాధిస్తానని ఆమె తెలిపారు. ఒక గిరిజన యువతీ ప్రభుత్వ కళాశాల్లో చదువుకొని కళాశాల టాపర్ గా నిలవడంతో చంద్రుకుంట గ్రామస్తులు, పలువురు గ్రామ పెద్దలు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని గడ్డం అమృత వర్షిణి చేరుకోవాలని ఆకాంక్షించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !