+91 95819 05907

Bonakal: దొంగలు దోచుకపోయ్యారు

★రెండు దుకాణల్లో చోరీ

★విచారణ చేపట్టిన SI

*బోనకల్, నేటి గద్ధర్ న్యూస్ :* బోనకల్ లో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఆగంతకులు రెండు దుకాణల్లో చోరీకి పాల్పడ్డారు. మండల కేంద్రమైన బోనకల్ లోని ఖమ్మం బస్టాండ్ సెంటర్ లో ఉన్న రెండు దుకాణల్లో గుర్తు తెలియని ఆగంతకులు శనివారం అర్ధరాత్రి రాజు పాల విక్రయ కేంద్రం, శ్రీ ప్రసన్న బండ్లమాంబ ఫుట్ వేర్ అండ్ ఫ్యాన్సీ షాపుల్లో వెనుక వైపు నుండి తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. రాజు పాల విక్రయ కేంద్రంలో రూ. 20,000 ల నగదు, ప్రక్కనే వున్న ఫ్యాన్సీ కంగన్ హాల్ రూ. 5000 ల నగదుతో చోరీకి పాల్పడ్డారు. ఫ్యాన్సీ దుకాణంలో నగదు తో పాటు రూ. 54,000 ల విలువైన చేసే సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం చోరీ విషయాన్ని గమనిం చిన రెండు దుకాణల నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఖమ్మం సిసిఎస్ సిఐ బాలాజీ, స్థానిక ఎస్సై మధుబాబు సంఘటనా స్థలానికి చేరుకుని షాపు నిర్వాహకుల ద్వారా చోరికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చోరికి గురైన దుకాణ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని బోనకల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !